Moviesఫస్ట్ టైం ఆ పాన్ ఇండియా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న...

ఫస్ట్ టైం ఆ పాన్ ఇండియా హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న మృణాల్.. దశ తిరిగిపోయే ఆఫర్ ఇది..!!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మృణాల్ ఠాకూర్ జాక్పాట్ ఆఫర్ కొట్టేసిందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పేరు ఎలా టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ అంటే టాలీవుడ్ టాప్ హీరోలు కూడా పడి చచ్చిపోతున్నారు .

రీసెంట్గా ప్రభాస్ ఆమె నటనకు మెచ్చి ఏకంగా మూడు సినిమాల్లో అవకాశం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే . ఇప్పుడు ఆమె మరో పాన్ ఇండియా స్టార్ట్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కొట్టేసింది అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హోల్డ్ లో పడిందట . పుష్ప సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ – అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాకు ఫిక్స్ అయ్యాడట. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమాలో మరొక హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయిందట . నిన్న మొన్నటి వరకు ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ అనుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్ లో మేకర్స్ డెసిషన్ మార్చుకున్నారట . ఇద్దరు హీరోయిన్స్ మధ్య అల్లు అర్జున్ పర్ఫామెన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . ఈ దెబ్బకు మృణాల్ నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోవడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news