Moviesబిగ్ బ్రేకింగ్: "దేవర" సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్ .....

బిగ్ బ్రేకింగ్: “దేవర” సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరో తెలిసిపోయిందోచ్ .. జాన్వీని మడతపెట్టేసే హాట్ టెంప్టింగ్ ఫిగర్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . ఈ మధ్యకాలంలో ప్రేమలు సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది మమిత బైజు . ఒకప్పుడు గీతాంజలి సినిమా హీరోయిన్ గిరిజ .. ఆ తర్వాత హీరోయిన్ సాయి పల్లవి .. ఎలా ఇండస్ట్రీలో అభిమానులను ఆకట్టుకున్నారో.. ఇప్పుడు ఆ లిస్టులోకే వచ్చేసింది మమిత బైజు .

ఏకంగా రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ .. ఆమె నటనకు ఫిదా అయ్యాడు. ఆమెను పొగిడేసాడు అంటే.. ఆమె పర్ఫామెన్స్ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా సోషల్ మీడియాలో ప్రజెంట్ ఒక న్యూస్ బాగా బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ సరసన మమిత బైజు నటించే ఛాన్స్ కొట్టేసింది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా మూవీలో మమిత బైజు హీరోయిన్ గా నటించబోతుందట .

కానీ ఇది పార్ట్ వన్ కాదు పార్ట్ 2 లో అంటూ ప్రచారం జరుగుతుంది . జాన్వీ ఈ సినిమాలో చనిపోతుందట. పార్ట్ టూ లో మమిత బైజు ఆ ప్లేస్ లోకి ఆడ్ అవ్వబోతుందట. నిజానికి స్క్రిప్ట్ ప్రకారం ఇది వేరే విధంగా ఉండాలి అని .. కానీ లాస్ట్ మూమెంట్లో కొరటాల తన మైండ్ స్ట్రాటజీతో కథను మలుపు తిప్పాడు అని.. ఓ న్యూస్ వైరల్ గా మారింది . దీంతో ఎన్టీఆర్ సరసన మమిత బైజు నటించబోతుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. చూద్దాం మరి అమ్ముడు అదృష్టం ఏ రేంజ్ లో మారిపోబోతుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news