Newsఒక‌ప్ప‌టి అందాల రాశీని టాలీవుడ్‌లో అంత‌లా బాధ‌పెట్టిందెవ‌రు..?

ఒక‌ప్ప‌టి అందాల రాశీని టాలీవుడ్‌లో అంత‌లా బాధ‌పెట్టిందెవ‌రు..?

ముంబైలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా పాపులర్ అయిన తేజ అక్కడ కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలకి డైరెక్షన్ కూడా చేశాడు. కానీ, అసలు పని చేయని వాడు డైరెక్టర్ అని చెప్పుకొని రెమ్యునరేషన్ తీసుకున్నారని తేజకి మండింది. దాంతో దర్శకుడవ్వాలని డిసైడయ్యాడు. అలా చిత్రం కథ తయారు చేసుకొని కేవలం 37 లక్షల్లో తీసి నిర్మాత రామోజీరావుకి 10 కోట్ల వరకూ లాభాలు తెచ్చిపెట్టాడు.

ఆ తర్వాత నువ్వు నేను, నిజం, జయం, ధైర్యం, ఔనన్నా..కాదన్నా, లక్ష్మీ కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి లాంటి సినిమాలు తీసి తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకున్నారు. తేజ సినిమా అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకి హీరో హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులు కొత్తవారు పరిచయం అవుతారని ఇండస్ట్రీ వారు ఆసక్తిగా ఎదురు చూస్తారు.

అలాంటి ఒక ముద్ర పడింది. తేజ 24 విభాగాలకి చెందిన వారిని ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమైన గోపీచంద్ కి కూడా లైఫ్ ఇచ్చింది తేజ. అయితే, అప్పటి వరకూ ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరున్న రాశిని మాత్రం వ్యాప్‌గా మార్చాడు. ఇది నిజంగా ఎవరూ ఊహించనిది. రాసి ఎద అందాలు అందరికీ తెగ నచ్చుతాయి. కానీ, వాటిని బాగా చూపించిన దర్శకుడు తేజ.

నిజం సినిమాలో నెగిటివ్ రోల్ అని చెప్పిన తేజ గోపీచంద్ కి కీప్ రోల్ ఇచ్చాడు. గోపీచంద్ రాశిని లాక్కొని గుండెలకి హత్తుకునే సీన్ లో కెమెరా టాప్ యాంగిల్ లో పెట్టి రాశి భారీ అందాలను చూపించి వేడెక్కించాడు. కానీ, ఈ సినిమా చూసిన తర్వాత ఒప్పుకోకుండా ఉండాల్సింది అని రాశి చాలా బాధపడిందట. రాశి కెరీర్ మొత్తంలో ఆమె బాధపడిన సినిమా ఏదైనా ఉందంటే అది నిజం అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news