Moviesఫైనల్లీ ఇన్నాళ్లకి ఇడియట్ మూవీకి సీక్వెల్ రాబోతుందోచ్.. హీరో-హీరోయిన్లు ఎవరంటే..?

ఫైనల్లీ ఇన్నాళ్లకి ఇడియట్ మూవీకి సీక్వెల్ రాబోతుందోచ్.. హీరో-హీరోయిన్లు ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో.. ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారిపోతాయో ఎవరు చెప్పలేరు. దానికి దీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి ఎంతో మంది స్టార్స్ ఉన్నారు . కాగా హీరోలు – హీరోయిన్లు – క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు . అయితే డైరెక్టర్ కూడా ఫేడ్ అవుట్ అయిపోతారా అంటే.. ఎస్ అని చెప్పాలి. పూరి జగన్నాథ్ ఒకప్పుడు ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ మోస్ట్ స్థానంలో ఉన్నాడో మనకు తెలిసిందే.

ఆ తర్వాత ఎలాంటి డౌన్ ఫాల్ తాను ఎదుర్కొన్నాడో అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ పూరీ జగన్నాథ్ రామ్ పోతినేనితో డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే పూరి జగన్నాథ్ కెరీర్ మళ్ళీ ట్రాక్ లోకి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి . అయితే ఈ సినిమా తర్వాత ఎవరితో పూరి జగన్నాథ్ సినిమాను తెరకెక్కించబోతున్నాడు అనే విషయం వైరల్ గా మారింది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పూరీ జగన్నాథ్ యంగ్ హీరో తేజ తో తన నెక్స్ట్ సినిమా ఓకే చేయబోతున్నాడట.

ఇది ఇడియట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కబోతున్నట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను చూస్ చేసుకుంటున్నారట . ప్రజెంట్ ఈ న్యూస్ తో సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది . పూరి జగన్నాథ్ కెరీయర్ని మలుపు తిప్పింది ఇడియట్ సినిమా. మరి అలాంటి సినిమాకి సీక్వెల్ గా యంగ్ హీరో హీరోయిన్ నటిస్తే కెవ్వు కేకే అంటున్నారు . చూద్దాం మరి పూరి జగన్నాథ్ టైం ఎలా మారబోతుందో ఈ మూవీతో.. ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news