Newsనాగచైతన్య తో మిగిలిన చివరి తీపి గుర్తుని కాల్చేసిన సమంత.. ఇంతకు...

నాగచైతన్య తో మిగిలిన చివరి తీపి గుర్తుని కాల్చేసిన సమంత.. ఇంతకు తెగించేసింది ఏంటి..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకునింది హీరోయిన్ సమంత . కాగా సినిమాల పరంగా కెరియర్ పరంగా మాత్రం డౌన్ ఫాల్ అవుతుంది . మరీ ముఖ్యంగా ఆమె నాగచైతన్యకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి పర్సనల్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. కాకపోతే ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ సమంతకి సంబంధించిన ఒక క్రేజీ రూమర్ నెట్టింట వైరల్ గా మారింది.

నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అయితే గతంలో వాళ్ల పెళ్లి తర్వాత నాగచైతన్యకు సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని ఆమె దూరం చేసిందట .. కొన్ని వస్తువులను పగలకొడితే మరికొన్ని ఫోటోలను కాలిచేసిందట.

అంతేకాదు పెళ్లి తర్వాత వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న మ్యారేజ్ సర్టిఫికేట్ ని సైతం తన కళ్ళ ఎదుట తానే తగలపెట్టేసింది అన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . దీనికి కారణం ఇక దానితో సమంతకు పని లేకపోవడమే . విడాకులు వచ్చేసాయి ఇక నాగచైతన్యతో అక్కినేని కుటుంబంతో ఎటువంటి సంబంధం ఉండకూడదని సమంత ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ను కాల్చేసింది అంటూ వార్తలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news