Newsఎప్పుడు భార్య వెంటే ఉండే అల్లు అర్జున్.. తిరుములకు స్నేహా రెడ్డిని...

ఎప్పుడు భార్య వెంటే ఉండే అల్లు అర్జున్.. తిరుములకు స్నేహా రెడ్డిని మాత్రమే ఎందుకు పంపించాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . పుష్పవన్ ఆయన కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది . అంతేకాదు పుష్ప2 కూడా అంతకుమించిన రేంజ్ లో ఆయనకు సక్సెస్ ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా రీసెంట్గా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకునింది .

ఆమెతో పాటు తన కూతురు అర్హ కూడా వచ్చింది. అయితే ఎప్పుడు భార్య వెంటే ఉంటూ ఎక్కడికి వెళ్లినా తన వెనకే ఉండే అల్లు అర్జున్ ఈసారి మాత్రం ఆమెను ఒంటరిగా ఎందుకు తిరుమల పంపించాడు అనేది ఫ్యాన్స్ మదిలో కొత్త టెన్షన్ మొదలైంది . ఆల్రెడీ అల్లు అర్జున్ కి బాగాలేదు అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ ఎక్కడా కనిపించలేదు . అంతేకాకుండా స్నేహ రెడ్డి ఒక్కటే ఇలా బయటకు రావడం ఇప్పుడు ఫ్యాన్స్ కు కొత్త డౌట్లు క్రియేట్ చేస్తుంది.

అయితే అల్లు అర్జున్ కి వైరల్ ఫీవర్ కారణంగా బయట ఎక్కడికి తిరగదు అన్నారట డాక్టర్స్ . ఆయన ద్వారా వేరే వాళ్లకు కూడా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్న క్రమంలోనే ఆయన బయట ఎక్కడ తిరగడం లేదట . అంతేకాదు అల్లు అయాన్ కి కూడా ఆరోగ్యం బాగోలేదట. ఫీవర్ గా ఉందట. ఆ కారణంగానే అయాన్ కూడా రాలేకపోయాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news