Newsఅక్కినేని నాగార్జున ఊహించని షాక్.. కోర్టు నుండి నోటీసులు..ఏమైందంటే..?

అక్కినేని నాగార్జున ఊహించని షాక్.. కోర్టు నుండి నోటీసులు..ఏమైందంటే..?

తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అతి పెద్ద రియాలిటీ షోగా స్టార్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ కు ఆదిలోనే ఆటంకం కలిగింది . ఈ షో ని ఆపేయాలి అంటూ పలువురు కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు . ఈ క్రమంలోనే కోర్టూ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి స్టార్ మా అలాగే సోస్ట్ నాగార్జునకు నోటీసులు పంపింది . ప్రెసెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు బిగ్ బాస్ షోనే చాలామంది ఇష్టపడడం లేదు ..షోలో మొత్తం గబ్బు గబ్బు పనులు చూపిస్తున్నారని పిల్లలతో కూర్చొని అస్సలు చూడలేకపోతున్నామని మండిపడుతున్నారు .

ఇలాంటి క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ కాకుండా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు . అయితే మరికొద్ది రోజుల్లోనే స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ 7 షో గురించి కేసు ఫైల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు . అయితే ఈ కేసును విచారించిన కోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయమని కోరింది . ఈ క్రమంలోని స్టార్ మా కి నాగర్జునకు హైకోర్టు నోటీసులు పంపించింది.

అయితే ఇదేమి మొదటిసారి కాదు.. ప్రతి బిగ్ బాస్ సీజన్ కి ఇలా జరుగుతూనే ఉంటుంది . ఇప్పటికే ఎన్నోసార్లు ఇలా జరిగింది. అయితే ఎవరు కూడా బిగ్ బాస్ షో ని ఆపలేకపోయారు . దీంతో ఈ క్రమంలోనే త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ షోపై మరింత రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగి ఈసారి బడా బడా కంటెస్టెంట్స్ కూడా హౌస్ లోకి వెళ్లబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . చూడాలి మరి ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news