Gossipsపీకల్లోతు కష్టాల్లో నిర్మాత దానయ్య ?

పీకల్లోతు కష్టాల్లో నిర్మాత దానయ్య ?

నిర్మాత DVV దానయ్య వరసగా స్టార్ హీరోల సినిమాలు నిర్మిస్తూ ఫుల్ బిజీగ వున్నారు. మహేష్ బాబు కొరటాల కంబినేషన్లో వచ్చిన భారత్ అనే నేను తో మొదలు , రామ్ చరణ్ బోయపాటి చిత్రం , రాజమౌళి ఎన్టీఆర్ , రామ్ చరణ్ కామిబినషన్ లో రాబోతున్న మల్టీ స్టారర్ కూడా ఆయనే నిర్మిస్తున్నారు . ఇలా వరస భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న దానయ్య ఇప్పుడు చీకుళ్లలో పడ్డారట . లేటెస్ట్ గ ఆయన గురించి ఒక షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది .

ఆయన ఇంకా భారత్ అనే నేను సినిమాకు గాను దర్శకుడు కొరటాలకు , హీరోయిన్ కైరా అడ్వాణీకి ఇంకా రెమ్యూనరేషన్ చెల్లించలేదట . దీని పై వారి మధ్య తీవ్ర వివాదాలు చోటుచేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి . ఈ వార్తను ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించింది . కొరటాల ఈ విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట . దానయ్య నిర్మాణం లో మరో చిత్రం చెయ్యకూడదని నిర్ణయించుకున్నారట కొరటాల.

ఇక లేటెస్ట్ గ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కైరా ఆడవానికి మాత్రం , చేసేదేమి లేక బోయపాటి , రామ్ చరణ్ కంబినేషన్లో వస్తున్నా సినిమాకు అంగీకరించినట్టు సమాచారం. ఈ చిత్రం పూర్తయ్యే సరికి మొత్తంగా ముట్ట చెపుతానని మాటిచ్చారంట దానయ్య.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news