Movies"నా ఒంటరితనానికి తోడు వాళ్ళే"..సమంత సంచలన పోస్ట్ వైరల్..!!

“నా ఒంటరితనానికి తోడు వాళ్ళే”..సమంత సంచలన పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ..ప్రెసెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో .. బాధ పడుతుందో..మనందరికీ తెలిసిన విషయమే. స్టార్ హీరోయిన్గా స్టేటస్ సంపాదించుకున్న సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది . దీఇని కోసం ట్రీట్ మెంట్ తీసుకొవడానికి దక్షిణ కొరియా వెళ్లి..రీసెంట్ గా నే ఇండియాకి వచ్చింది. కాగా తాను ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్ లో నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని అఫీషియల్ గా ప్రకటించింది సమంత .

అప్పటి నుంచి సమంత త్వరగా కోలుకోవాలని మళ్లీ యధావిధిగా సినిమాలు చేయాలని జనాలు సోషల్ మీడియా ద్వారా ఆమెకు కామెంట్స్ పెడుతున్నారు . అయితే ఇటువంటి టైం లో సమంత పక్కన ఎవ్వరు లేకపోవడం బాధాకరం అంటూ సమంత ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు . ఇదే టైంలో సమంత రీసెంట్గా శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు కూడా సమంత ఫ్యాన్స్ ను తీవ్రంగా కలచి వేసింది .

అయితే ఇలాంటి క్రమంలోనే సమంత కి సపోర్ట్ కావాలి అంటూ కొందరు జనాలు ఆమెకు స్పెషల్ కామెంట్స్ చేశారు . అయితే అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇస్తూ..” నా ఓంటరితనానికి తోడు వీళ్లే అంటూ ఆమె కుక్కపిల్లలు (హ్యాష్ అండ్ సాషా) ఫోటోలను షేర్ చేస్తూ “పోస్ట్ చేసింది . ఈ క్రమంలోనే సమంత మనుషుల కన్నా జంతువులను ఎక్కువగా నమ్మడానికి ఇష్టపడుతుందని పరోక్షకంగా చెప్పగానే చెప్పేసింది అంటూ కొందరు ఆమె పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news