Moviesసమంతకి ఆ పిచ్చి ఎక్కువ..? అందుకే అలాంటి పనులు చేస్తుందా..!!

సమంతకి ఆ పిచ్చి ఎక్కువ..? అందుకే అలాంటి పనులు చేస్తుందా..!!

ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి ..సోషల్ మీడియాకి దూరంగా ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రజెంట్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది. తనదైన స్టైల్ లో కౌంటర్స్ వేస్తూ ..పోస్టులు చేస్తూ సోషల్ మీడియాలో మళ్లీ పోస్టులు పెడుతుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంత పై మళ్ళీ హ్యుజ్ నెగెటివిటీ స్టార్ట్ అయింది . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ..రీసెంట్ గా యశోద సినిమాతో జనాలకు హాయ్ చెప్పింది . బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పలేం కానీ మంచి రివ్యూస్ ని అందుకుంది.

అంతే కాదు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు కూడా చెప్పుకొచ్చింది . ఇదే సినిమా కి హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేసింది. కాగా మరోసారి అలాంటి స్ట్రాటజీతోనే సమంత రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది . త్వరలోనే ఆమె నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ కాబోతుంది . అంతేకాదు ఆమె నటిస్తున్న ఖుషీ సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉంది. ఇలాంటి టైం లోనే సమంత పబ్లిసిటీ , పాపులారిటీ కోసం మళ్లీ జనాలతో ఇంటరాక్ట్ అవుతుందని సోషల్ మీడియాను వాడుకుంటూ తన సినిమాని పబ్లిసిటీ చేసుకోవడానికి ట్రై చేస్తుందని కొందరు నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు మొదటి నుంచి సమంతకి పబ్లిసిటీ పిచ్చి ఎక్కువని.. దానికోసమే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందని ..నాగచైతన్య ని పెళ్లి చేసుకొని ఆ పాపులారిటిని డబుల్ చేసుకుందని .. ఈలోపే ఆమెను సినిమాలు ఆపేయి అనడంతో..ఆ క్రేజ్ తగ్గిపోతుందన్న భయంతో.. అనుకున్న పనులు జరగకపోవడంతో విడాకులు ఇచ్చేసి సింగిల్ గా ఆమె స్ట్రాటజీలను అమలు చేస్తుందని కొందరు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే విడాకులు తీసుకొని సంవత్సరం పైనే కావస్తున్న ఇంకా ఈ జంటపై రూమర్స్ వినిపిస్తున్నాయంటే ఈ జంట విడిపోవడం జనాలకు అస్సలు ఇష్టం లేదన్న విషయం మనం అర్థం చేసుకోవచ్చు..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news