Moviesఅతి త్వరలోనే ఇండస్ట్రీలో ఆ హీరో, హీరోయిన్ చనిపోతారు.. వేణు స్వామీ...

అతి త్వరలోనే ఇండస్ట్రీలో ఆ హీరో, హీరోయిన్ చనిపోతారు.. వేణు స్వామీ సంచలన వ్యాఖ్యలు..!!

సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రాబ్లమ్స్ చాలవు అన్నట్లు వేణు స్వామి ఎప్పటికప్పుడు సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక బాంబు పేలుస్తూనే ఉన్నాడు. మొదటగా స్టార్ హీరోయిన్ నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటారని భయపెట్టిన వేణు స్వామి ..ఆ తర్వాత నయనతార , రష్మిక, ప్రభాస్ జీవితాలలో జరగబోయే ప్రమాదాలు గురించి ముందే హెచ్చరించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన చెప్పింది చెప్పినట్లు జరుగుతూ ఉండడంతో జనాలు ఆయన మాటలను బాగా నమ్ముతున్నారు .

కాగా రీసెంట్గా వేణు స్వామి మరో బిగ్ బాంబ్ పేల్చారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా హీరోయిన్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు త్వరలోనే చనిపోతారు అంటూ బిగ్ బాంబ్ పేల్చాడు. దీంతో ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది . అందుతున్న సమాచారం ప్రకారం వేణూ స్వామి రీసెంట్గా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. కాగా వేణుస్వామి వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు స్పందించారు.

ఆయన మాట్లాడుతూ వేణు స్వామి మాటలను ఖండించారు. ” సమంత నాగచైతన్య.. వాళ్ళది పర్సనల్ మ్యాటర్.. అసలు నీకు అనవసరం లేదు.. వారి వ్యక్తిగత జీవితంలోకి తలదూర్చడానికి నువ్వు ఎవరు.. అంతేకాదు ఎవరోలో ఇండస్ట్రీలో ఏదో అవుతుంది అంటూన్నావ్ అది కరెక్టేనా” అంటూ ఆయన మాటలను తప్పుపట్టారు . అంతేకాదు అతని అతని చెప్పేవి నిజమా కాదా అనేది పక్కన పెడితే ఆయన మార్కెట్ పెంచుకోవడానికి ఇలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారని.. ఈ మాటలను నమ్మద్దని.. ఈ వ్యాఖ్యలు తప్పు” అంటూ ఇబ్బంది రామారావు అభిప్రాయపడ్డాడు . అయితే ఇప్పుడు ఆ హీరో హీరోయిన్లు ఎవరా..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ఈ మాటలు జనాలను తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news