Moviesమొగుడును వదిలేసి ..అమెరికాలో జామ్ జామ్ అంటూ మరో వ్యక్తితో అనసూయ..వైరల్...

మొగుడును వదిలేసి ..అమెరికాలో జామ్ జామ్ అంటూ మరో వ్యక్తితో అనసూయ..వైరల్ అవుతున్న పిక్స్..!!

యాంకర్ అనసూయ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండీ వేర్ తో హాట్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాలను పిచ్చెక్కిస్తుంది. అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే . అనసూయ అందగత్తె కాదు ..మంచి టాలెంట్ ఉన్న నటి . ఎలాంటి రోల్స్ నైనా సరే అవలీలగా నటించగలదు . మరి ముఖ్యంగా రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ కాకుండా ఎవరు చేసిన జనాలు నచ్చేవారు కాదు.

అంతలా ఆ పాత్రకు ఆప్ట్ గా సెట్ అయింది. రీసెంట్ గా అనసూయ పెట్టిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఆ ఫొటోస్ ఆధారంగా అనసూయ ప్రస్తుతం ఫారిన్ టూర్ వెకేషన్ లో ఉన్నట్టు తెలుస్తుంది . మనకు తెలిసిందే బతుకమ్మ సెలబ్రేషన్స్ లో భాగంగా అనసూయ అమెరికా వెళ్ళింది . అక్కడే తానా వాళ్ళతో కలిసి బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నింది. అప్పటినుంచి అనసూయ అక్కడే ఉన్నట్లు సమాచారం. అంతే కాదు తనకిష్టమైన ట్రకింగ్ చేస్తూ దానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..అభిమానులను ఉత్సాహ పరుస్తుంది.

కాగా రీసెంట్గా అనసూయ ఒక వ్యక్తితో సన్నిహితంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ హ్యాపీ బర్త్డే అంటూ పోస్ట్ చేసింది . అనసూయ ఈ మధ్య పెట్టిన ఫొటోస్ లో భరద్వాజ్ లేడు. అంటే అనసూయ భరద్వాజ్ లేకుండానే ఫారెన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తుందా? మరి ఏ వ్యక్తి ఎవరు అంటూ ఆరా తీస్తున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఆ వ్యక్తి పేరు ఉజ్వల్.

అయితే అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ప్రైవేట్ గా ఉండడంతో అతని గురించి ఎక్కువ సమాచారం బయటకు రావడం లేదు . కాగా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అడవి శేష్ డైరెక్షన్ లో వచ్చిన కిస్ అనే సినిమాలో నటించాడు ఉజ్వల్. అలా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో అనసూయకు ఫ్రెండ్ అయ్యాడా..? లేక ముందు నుంచే వీళ్లు ఫ్రెండ్స్ నా అనేది తెలియాల్సి ఉంది . ఏది ఏమైనా సరే అనసూయతో సన్నిహితంగా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news