Moviesబిగ్ షాకింగ్ ట్వీస్ట్: సరోగసి ప్రూవ్ అయిన ప్రభుత్వం ఏం పీకలేదు.....

బిగ్ షాకింగ్ ట్వీస్ట్: సరోగసి ప్రూవ్ అయిన ప్రభుత్వం ఏం పీకలేదు.. తప్పించుకునేందుకు నయనతార, విగ్నేష్ తెలివిగా ఏం చేశారంటే..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మ్యాటర్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పెళ్లైన నాలుగు నెలలకే నయనతార ఇద్దరు కవల పిల్లలకు జన్మని ఎలా ఇచ్చారు. ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న బిగ్గెస్ట్ ప్రశ్న. దీనిపై అభిమానుల సమాధానం ఒకలా ఉంటే సామాన్యుల సమాధానం మరోలా ఉంది. స్టార్ సెలబ్రిటీస్ అయిన వీరు పెళ్లికి ముందే ఇలా చేయడం తప్పు అంటున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నయనతార విగ్నేష్ శివన్ సరోగసి ప్రాసెస్ ద్వారా అమ్మానాన్నలు అయ్యారు అంటూ కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది.

ఒకవేళ అలా సరోగసి ప్రాసెస్ ద్వారా వాళ్ళు పిల్లల్ని కంటే.. ఖచ్చితంగా వాళ్లు చిక్కులో పడిన్నట్లే. ఎందుకంటే ఇండియాలో సరోగసి బ్యాన్ చేసారు. ఒకవేళ నిజంగా ఇప్పుడు నయనతార విగ్నేశ్ శివన్ లు సరోగసి ప్రాసెస్ ద్వారా పిల్లల్ని కన్నుంటే మాత్రం ఖచ్చితంగా ఐదేళ్లు జైలు శిక్ష పడుతుంది అంటూ సినీ విశ్లేషకులు రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఎవరు ఊహించిన విధంగా నయనతార విగ్నేష్ శివన్ ఈ సరోగసి ప్రాసెస్ తిప్పల నుంచి తప్పించుకోవడానికి పక్క ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.

సరోగసి ప్రాసెస్ బ్యాన్ అయింది ఇండియాలో . అయితే వీళ్ళు సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసుకుంది దుబాయ్ లో అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . నయనతార ఫ్రెండ్ దుబాయ్ లో ఉంటుంది. ఆమె ద్వారానే వాళ్ళు సరోగసి ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసినట్లు తెలుస్తుంది. దుబాయ్ లో సరోగసి ప్రాసెస్ లీగల్.. సో ఒకవేళ అదే ప్రూవ్ అయితే నయనతార విఘ్నేశ్ శివన్ ల పిల్లలు దుబాయ్ సిటిజెన్స్ కిందకి వస్తారు. వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ కూడా అక్కడే ఉంది .ఆ విధంగా చూసుకుంటే నయనతార విగ్నేశ్ పిల్లలకు ఇండియాతో సంబంధమే లేదు . వాళ్ళ పిల్లలు పుట్టింది దుబాయిలో ఈ కారణంగా నయనతార విగ్నేష్ ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చూడాలి ఒకవేళ నిజంగా ఇదే కరెక్ట్ అయితే తమిళనాడు ప్రభుత్వం ఏమీ చేయలేదు.. నయనతార విగ్నేష్ లకు సారీ చెప్పడం తప్పిస్తే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి చూడాలి… ఈ వార్తలో ఎంత నిజం ఉందో నయనతార విగ్నేష్ ఏం చేయబోతున్నారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news