Gossipsక్రిష్ గొడవపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్..!

క్రిష్ గొడవపై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ లో ఒకరైన క్రిష్ తెలుగు సినిమాలతో పాటుగా బాలీవుడ్ సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం తెలుగులో ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా చేస్తున్న క్రిష్ దానితో పాటుగా ఝాన్సీ లక్ష్మి భాయ్ బయోపిక్ గా మణికర్ణిక చేస్తున్నాడు. ఈ సినిమా టైంలో కంగనా, క్రిష్ ల మధ్య గొడవ అయ్యిందని అందుకే సినిమా షూటింగ్ ఆపేశారని అన్నారు.
3
ఈ వార్తలు కంగా దాకా వెళ్లడంతో ఆమె క్లారిటీ ఇచ్చేసింది. క్రిష్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని.. సినిమా అద్భుతంగా వస్తుందని అన్నారు. 2019 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మణికర్ణిక రాబోతుందని. ఈ గ్యాప్ లో సినిమాకు పనిచేస్తున్న రైటర్స్ కొన్ని సీన్స్ యాడ్ చేసే పనిలో ఉన్నారని అంటుంది కంగనా. మరి క్రిష్ ఈ సినిమా ఎలా తెరకెక్కిస్తాడో అని ఫ్యాన్స్ అంతా ఎక్సైటింగ్ గా ఉన్నారు.2

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news