Moviesమాధవన్ మణిరత్నం మళ్ళీ కలిసారా..

మాధవన్ మణిరత్నం మళ్ళీ కలిసారా..

మాధవన్,మణిరత్నం కాంబినేషన్లో మరో చిత్రానికి బీజం పడనుందా….అవుననే అంటున్నాయి…కోలీవుడ్ సినీ వర్గాలు..వీరిద్దరి కాంబినేషన్లో మణిరత్నం దర్శకత్వంలో మాధవన్ ఇప్పటికే మూడు మ్యూజికల్ హిట్ చిత్రాలలో నటించారు. ఇప్పుడు మరోమారు మణిరత్నం దర్శకత్వంలో మాధవన్ నటించడానికి రెడీ అయినట్లు సినీ వర్గాలలో చర్చ మొదలైంది.మాధవన్‌ అటు కోలీవుడ్‌తో పాటు ఇటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్నారు.

ఈ సినిమాని ఇంతకు ముందు సినిమాల లాగా ముసిచల్ గా కాకుండా…కొంచెం యాక్షన్ తో పాటు థ్రిల్లర్ ను జోడించి తెరకెక్కించేపనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏ.ఆర్‌ రెహమాన్‌ తన బాణీలను వినిపించబోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news