Gossipsనాగబాబును దారుణంగా తిట్టింది..?

నాగబాబును దారుణంగా తిట్టింది..?

ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని ప్రభంజనం సృష్టించి..ప్రతిరోజూ యూట్యూబ్ ఛానల్స్ లో సంచలనం రేపిన నటి శ్రీరెడ్డి మంచి పీక్ స్టేజ్ లో ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ని బండబూతులు తిట్టింది. దాంతో ఆమెపై ఉన్నట్టుండి వ్యతిరేకత ఏర్పడటే కాదు చాలా కాలం వరకు పవన్ ఫ్యాన్ బీభత్సంగా ట్రోలింగ్ చేశారు. కానీ ఎక్కుడ కూడా శ్రీరెడ్డి వెనుకంజ వేయలేదు..ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి తన సొంత యూట్యూబ్ ఛానల్ లో పలువురుని సెలబ్రెటీలను టార్గెట్ చేసుకొని మాట్లాడుతుంది.

తాజాగా నిన్న వెలువడిన ఫలితాలల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ప్రత్యర్థి పార్టీలు టీడీపీ, జనసేన పార్టీలను మట్టి కరిపించింది. ఇక జనసేనపార్టీ పరిస్థితి అయితే మరీ దారుణం..1 సిటుతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్స్ చేసింది నటి శ్రీరెడ్డి. మొదటి నుండి జనసేన పార్టీని సందర్భం వచ్చిన ప్రతీసారి తిడుతూనే ఉంది శ్రీరెడ్డి.నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా నాగబాబు జనసేన పార్టీ నుండి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగబాబు ఓడిపోవడంతో తనదైన శైలిలో నాగబాబుని తిట్టిపోసింది.

మూలశంఖోడు ఎంపీ అయిపోదామనుకున్నాడు కదా.. స్నేక్ బాబు ఎక్కడ..?? జబర్దస్త్ రీఎంట్రీ కోసం అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర వెయిటింగ్ అంటగా” అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది. తాజాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..జనసేన సైన్యం మండి పడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news