Moviesసమంత-రకుల్‌ వాళ్లతో పడుకున్నారా..? సెన్సేషనల్ విషయాని బయటపెట్టిన నిర్మాత..!

సమంత-రకుల్‌ వాళ్లతో పడుకున్నారా..? సెన్సేషనల్ విషయాని బయటపెట్టిన నిర్మాత..!

ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్న పదం.. ఫోన్ ట్యాపింగ్. ఈ వ్యవహారం తెలంగాణ రాష్ట్రం తో పాటు చిత్ర పరిశ్రమను కూడా కుదిపేస్తుంది . ఈ వ్యవహారంలో ఎంతమంది స్టార్ ప్రముఖులు చిక్కుకున్నారో మనకు తెలిసిందే. రీసెంట్గా హీరోయిన్స్ హీరోలు పెళ్లి చేసుకుని విడిపోవడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంటూ బయటపడింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డి.ఎస్.పి పోలీసుల విచారణలో తెలిపిన వివరాల ప్రకారం సినిమా వాళ్ళ పేర్లు కూడా బయటకు రావడం సంచలనంగా మారింది.

టిఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా కాంగ్రెస్ ఇలా చేస్తుంది అన్న వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. కాగా సమంత – నాగచైతన్య విడిపోవడానికి కూడా కారణం ఈ ఫోన్ టాపింగే అంటూ ఇటీవల తీన్మార్ మల్లన్న కామెంట్ చేయడం ఎంత సంచలనం రేపిందో మనకు తెలిసిందే . ఇలాంటి మూమెంట్ లోనే నిర్మాత చిట్టిబాబు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన సినీ ఇండస్ట్రీని ఫోన్ టాపింగ్ వివాదంలోకి లాగడం మంచి పద్ధతి కాదు అంటూ చెప్పుకొచ్చారు.

“ఇది కాంగ్రెస్ చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణించారు ..రేవంత్ రెడ్డి సర్కార్ కావాలని సినీ పరిశ్రమ టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ కి మొదటి నుంచి సినీ పరిశ్రమ టార్గెట్ చేయడం అలవాటే అని చెప్పుకొచ్చారు . ఈ సందర్భంగా సమంత – రకుల్ విషయాలను ప్రస్తావించారు . సమంతకి ఏదైనా సమస్య వచ్చి ఉండొచ్చు.. ఆ కారణంగా గవర్నమెంట్ ని హెల్ప్ అడిగి ఉండొచ్చు ..అంతే అందులో తప్పేం లేదే..?

అలాగే రకుల్ ప్రీత్ సింగ్ పై కూడా అప్పట్లో డ్రగ్స్ ఆరోపణలు వినిపించాయి. ఆమె కూడా ప్రభుత్వం నుంచి ఏదో ఒక సహాయం కోరి ఉండచ్చు ..పెద్దలతో టచ్ ఉండొచ్చు కాంటాక్ట్ అయి ఉన్నంత మాత్రాన బెడ్ మీద పడుకున్నట్లా..? వీళ్ళు ఏమైనా లైట్ వేసి అది జరుగుతూ ఉండగా చూశారా ..? అంటూ చాలా బోల్డ్ గా స్పందించారు. ఆడపిల్లలు ఫోన్ చేస్తే రూంలోకి వస్తే పడుకున్నట్లేనా..??? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు . ఇవన్నీ చిల్లర ఆలోచనలు అని .. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు . ప్రెసెంట్ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news