Moviesప్రభాస్ - సమంత కాంబినేషన్లో మిస్సయిన సినిమా ఏంటో తెలుసా..? దరిద్రానికే...

ప్రభాస్ – సమంత కాంబినేషన్లో మిస్సయిన సినిమా ఏంటో తెలుసా..? దరిద్రానికే దరిద్రం అంటే ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు మిస్ అయిపోతూ ఉంటాయి. అవి కుదరడం చాలా కష్టం . కానీ ఫాన్స్ కి అలాంటి కాంబోలు సెట్ అవ్వాలి అని ఆశపడుతూ ..ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అలాంటి కాంబోలో ఒకటే ప్రభాస్ – సమంత . నిజానికి వీళ్ళ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సింది. కానీ మిస్ అయిపోయింది . ఆ సినిమా మరేదో కాదు అల్లుడు శీను .

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొదటగా హీరోగా వివి వినాయక్ మన ప్రభాస్ ని అనుకున్నాడట. ప్రభాస్ – వి వి వినాయక్ చాలా చాలా క్లోజ్ . ఆ కారణంగానే ఈ కథను ఆయనకు వివరించారట . అయితే ప్రభాస్ ఈ కథను సున్నితంగా రిజెక్ట్ చేశాడట . దీంతో సమంత – ప్రభాస్ కాంబో మిస్ అయిపోయింది. లేకపోతే వీళ్ల కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సింది.

ప్రజెంట్ హీరోయిన్ సమంత చేతికి సినిమాలు వస్తున్నా కానీ వాటిని రిజెక్ట్ చేస్తూ ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. హీరో ప్రభాస్ తనదైన స్టైల్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ పాన్ ఇండియా సినిమాలను చూస్ చేసుకుంటూ కెరియర్ స్పీడ్ లో ముందుకు తీసుకెళ్తున్నాడు. రీసెంట్ గానే సలార్ సినిమాతో చరిత్ర సృష్టించాడు ప్రభాస్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news