News"వద్దు వద్దు అని చెప్పిన వినడు..నిద్రలో లేపి మరి అలా చేస్తుంటాడు"..రవీందర్...

“వద్దు వద్దు అని చెప్పిన వినడు..నిద్రలో లేపి మరి అలా చేస్తుంటాడు”..రవీందర్ నిజ స్వరూపాని బయటపెట్టిన మహాలక్ష్మి..!!

సీరియల్ మహాలక్ష్మి నిర్మాత రవీందర్ ఈ జంట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్ కపుల్స్ కి మించిన రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . అంతేకాదు ఈ జంటను చూసి అప్రిషియేట్ చేసే వాళ్ళ కన్నా తిట్టే వాళ్ళే ఎక్కువ . అసలు ఈ జంట ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు . వీళ్లు పెళ్లి చేసుకున్న టైంలో సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లిని ఓ పెద్ద బూతులా చూపించారు . ఇప్పటికీ వీళ్ళ పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

కాగా సోషల్ మీడియాలో తాజాగా సీరియల్ మహాలక్ష్మి నిర్మాత రవీందర్ జంటపై కొత్త రకమైన వార్తలు వైరల్ అవుతున్నాయి . అందులోనూ మహాలక్ష్మికి ఇది రెండో పెళ్లి కావడంతో ఆమె కేవలం ఆయన డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అన్న పుకార్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి . కాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహాలక్ష్మి తన భర్త బరువుపై తెగ బాధ పడిపోతూ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మహాలక్ష్మి మాట్లాడుతూ..” మా పెళ్లి టైం లో చాలామంది మమ్మల్ని ట్రోల్ చేశారు. మా బాడీ ఫిజిక్ గురించి ఎంతోమంది వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారు. అయినా వాటిని పట్టించుకోలేదు . మా ఆయనకు బరువు తగ్గాలని చెప్తుంటాను.. కానీ ఆయన పట్టించుకోరు . నాకైతే ఆ టైంలో ఏడుపు వచ్చేస్తుంది . ఇక చేసేది ఏమీ లేక నేనే బరువు పెరగాలని డిసైడ్ అయ్యాను . దాని కోసం ఎక్కువగా తినడం స్టార్ట్ చేశాను . కొన్నిసార్లు అయితే నేను నిద్రపోతున్న సమయంలో వచ్చి నన్ను నిద్ర లేపి మరీ అన్నం తినాలి అంటూ పెడుతూ ఉంటాడు. నాకు అప్పుడు చాలా కోపం వస్తుంది . విసుకు వస్తుంది. నిజానికి నేను తినడం మొదలుపెడితే బాగానే తినేస్తూ ఉంటాను . అలా నా లిమిటెడ్ డైట్ ని కూడా మిస్ అయ్యాను . ఖచ్చితంగా ఇలాగే తింటూ ఉంటే ఏదో ఒక రోజు నేను కూడా రవీందర్ లాగే లావుగా తయారవుతాను. ఆయనకి తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేస్తున్నాయి ” అంటూ అసహనంగా ధీనంగా బాధపడుతూ చెప్పుకు వచ్చింది మహాలక్ష్మి . ప్రెసెంట్ ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news