Moviesప్రభాస్ తో ఈక్వెల్ గా నటించిన పృధ్వీ రాజ్ "సలార్" కోసం...

ప్రభాస్ తో ఈక్వెల్ గా నటించిన పృధ్వీ రాజ్ “సలార్” కోసం ఎన్ని కోట్లు ఛార్జ్ చేశాడో తెలుసా..? అందరికన్నా చీప్..!!

సలార్ ..ప్రెసెంట్ ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత అస్సలు హిట్ కొట్టిన ప్రభాస్ కు ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది . సినిమాలో కధ.. కంటెంట్ అన్నీ కూడా జనాలకి నచ్చడంతో సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసి పెట్టారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో అంతే పేరు సంపాదించుకున్నాడు మలయాళ నుటడు పృథ్వీరాజ్ సుకుమారన్.

ప్రభాస్ ఫ్రెండ్ గా నటించింది ఈయనే. ఈ సినిమాలో మరొక కీలకపాత్ర ఆయనది అనే చెప్పాలి . అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు టెన్ పర్సెంట్ షేర్ తీసుకుంటే పృథ్వీరాజ్ కేవలం ఎనిమిది అంటే 8 కోట్లు మాత్రమే ఛార్జ్ చేయడం గమనార్హం . అంతేకాదు జగపతిబాబు కూడా ఎనిమిది కోట్లు ఛార్జ్ చేశాడు . హీరోయిన్గా నటించిన శృతిహాసన్ కూడా 8 కోట్లు ఛార్జ్ చేసింది.

ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమా కోసం 70 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభాస్ తో సరి సమానంగా ఉండే పాత్ర చేసిన పృధ్వీ రాజ్ కు కనీసం 30 కోట్లు ఇచ్చిన బాగుండేది అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం గా నిలిచిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news