Moviesమళ్ళీ ఒక్కటైన ప్రేమ పావురాలు రష్మి-సుధీర్. .ఇక టీఆర్పిలు బ్లాస్ట్ అవ్వాల్సిందే(వీడియో)..!!

మళ్ళీ ఒక్కటైన ప్రేమ పావురాలు రష్మి-సుధీర్. .ఇక టీఆర్పిలు బ్లాస్ట్ అవ్వాల్సిందే(వీడియో)..!!

బుల్లితెరపై ఎన్ని షోస్ వచ్చినా ఎంతమంది కమెడియన్స్.. కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేసిన ..యాంకర్ రష్మీ కమెడియన్ సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది అని చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో నాగచైతన్య సమంతల జంట ఎంత పాపులారిటీ సంపాదించుకుందో..అంతకు ట్రిపుల్ రేంజ్ లో బుల్లితెరపై ఈ జంట పాపులారిటి సంపాదించుకుంది. రష్మి లేనిది సుధీర్ లేడు సుధీర్ లేనిదే రష్మి లేదు అనంతస్థాయికి వెళ్లిపోయారు జనాలు .

అంతేకాదు ఈ మధ్యకాలంలో సుధీర్ బుల్లితెరకు దూరమయ్యాడు .. తనకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా వెండితెరపై సినిమాలు చేస్తూ బుల్లితెరను మిస్ చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలోని రష్మీ ఒంటరిగా అయిపోయిందని ..పట్టించుకునే దిక్కేలేదు అంటూ జనాలు కామెంట్ చేశారు. కాగా తాజాగా చాలాకాలం తర్వాత రష్మి సుధీర్ ఒకే స్టేజిపై మళ్ళీ దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

ఈటీవీ 28 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా నిర్వహించిన ఈవెంట్లో రష్మీ సుధీర్ పాల్గొన్నారు . అంతేకాదు ఆ ఈవెంట్ లో వాళ్ళు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . కాగా సుధీర్ ని అలా చూడగానే రష్మి ఒక్కసారిగా అతని గుండెలపై ప్రేమగా వాలిపోయింది. అంతేకాదు వాళ్ళ మధ్య జరిగిన ప్రేమ సంభాషణ కూడా వైరల్ గా మారాయి . మేడం గారు ఎందుకో కోపంగా ఉన్నట్లు ఉన్నారు అని సుధీర్ అడుగుతాడు. మరి నువ్వొస్తావని ఇన్నాళ్లు ఎదురుచూశాను.. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అని అడగగా.. నేను ఎక్కడ ఉన్నా నువ్వు నా గుండెల్లోనే ఉంటావు అని చెప్పడం వైరల్ గా మారుతోంది. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news