Movies"రాత్రికి వస్తావా..?".. స్టేజి పైనే రష్మి ని పచ్చిగా అడిగేసిన జబర్ధస్త్...

“రాత్రికి వస్తావా..?”.. స్టేజి పైనే రష్మి ని పచ్చిగా అడిగేసిన జబర్ధస్త్ కమెడియన్..!!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసరమైయే షోస్ ఎంత దారుణంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతున్నారో మనకు బాగా తెలిసిందే . మరీ ముఖ్యంగా జబర్దస్త్ అయితే పూర్తిగా హద్దులు మీరి పోయింది . ఎప్పుడు ఎలాంటి కంటెంట్ ఇస్తుందో.. ఎలాంటి వల్గర్ డైలాగ్స్ వాడుతారో.. డబల్ మీనింగ్ పంచెస్ వేస్తారో తెలియకుండా పోయింది . కాగ అలాంటి లిస్ట్ లోకే యాడ్ అయిపోయింది శ్రీదేవి డ్రామ కంపెనీ. ప్రస్తుతం అలాంటి ప్రోమో నే ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్గా శ్రీ దేవి డ్రామా కంపెనీకి కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ ప్రోమోలో ఓ డైలాగ్ ఇబ్బదికరంగా ఉంది అంటూ ఫైర్ అయిపోతున్నారు అభిమానులు . స్కిట్లో భాగంగా ఆటో రాంప్రసాద్ రస్మిని “రాత్రికి రమ్మంటూ” ఘాటుగా పిలుస్తాడు .దీంతో రష్మీ కూడా ఫైర్ అవుతూ ..”నన్నెందుకు రమ్మంటున్నావ్ ” అంటూ యాంగ్రీ గా ప్రశ్నిస్తుంది . అయితే ఎందుకు రమ్మంటున్నానో నీకు తెలియదా ..? అంటూ తెగ సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ డబల్ మీనింగ్ డైలాగ్ గా ఆన్సర్ చేస్తాడు రాంప్రసాద్ .

దీంతో అక్కడే ఉన్న జడ్జ్ ఇంద్రజ ఫైర్ అవుతుంది. ఒక్కసారిగా “ఏయ్ “.. అంటూ అరవడంతో .. ఆటో రాంప్రసాద్ “మేడం మా ఊర్లో జాతర చేయాలి అందుకే పిలుస్తున్నామండి” అంటూ కవర్ చేస్తారు . అయితే ఇది మొత్తం స్కిట్లో భాగమైన సరే ఇలాంటి డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటే పిల్లలతో ఎలా చూస్తామంటూ పలువురు కామన్ పీపుల్స్ మండిపడుతున్నారు. అంతే కాదు ఈ మధ్యకాలంలో డబల్ మీనింగ్ కంటెంట్ శ్రీదేవి డ్రామ కంపెనీ లో ఎక్కువ అయిపోతుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు . ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news