Moviesకృష్ణం రాజు మరణం ప్రభాస్ కి ప్లస్ అయ్యిందా..? రెబల్ ఫ్యామిలీలో...

కృష్ణం రాజు మరణం ప్రభాస్ కి ప్లస్ అయ్యిందా..? రెబల్ ఫ్యామిలీలో ఇంత గోల జరుగుతుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం హీరో ప్రభాస్ కి ప్లస్ అయిందా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు సొంత ఫ్యాన్స్ కూడా ఇదే కామెంట్స్ చేస్తూ ఉండటంగమనార్హం. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు .. రీసెంట్గా నే మరణించారు .

ఆయన మరణంతో సినిమా ఇండస్ట్రీ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది . కృష్ణంరాజు మరణించిన టైంలో రెబెల్ ఫాన్స్ ఎంత కన్నీరు మున్నీరుగా విలపించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సైతం కన్నీళ్లు పెట్టుకునే వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన ఫ్యామిలీలో రకరకాల గొడవలు జరుగుతున్నాయి అంటూ న్యూస్ వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే .

మరీ ముఖ్యంగా కృష్ణంరాజు ఫ్యామిలీకి ప్రభాస్ ని దూరం చేయడానికి ట్రై చేస్తున్నాడు ఓ పొలిటీషియన్ అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఆస్తిపరమైన ఇష్యూస్ క్రియేట్ చేసి చెల్లెలితో ప్రభాస్ కి లేనిపోని విభేదాలు క్రియేట్ చేశాడట . అంతేకాదు ప్రెసెంట్ అదే పొలిటీషియన్ ప్రభాస్ పెళ్లి విషయంలోనూ పుల్లలు పెడుతున్నాడు అని .. ఆ కారణంగానే ప్రభాస్ పెళ్లి లేట్ అవుతుంది అంటూ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు కృష్ణంరాజు బ్రతికుంటే మాత్రం ప్రభాస్ పెళ్లి ఇంత లేట్ అయ్యేది కాదని.. ఆయన మరణం ప్రభాస్ కి తీరని కష్టాలు తెచ్చిపెట్టిందని అంటుంటే.. మరికొందరు మాత్రం పరోక్షకంగా కృష్ణంరాజు మరణం ప్రభాస్ కి ప్లస్ అయిందని కృష్ణంరాజు అంటేనే ప్రభాస్ కి భయమని ..ఆయన భయంతో అయినా పెళ్లి చేసుకుని ఉండేవాడని ..ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఎదురు చెప్పే వాడే లేకపోవడంతో ప్రభాస్కి పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ , మూడు రెండు దొబ్బెశాయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే కృష్ణంరాజు మరణం రెబెల్ ఫ్యామిలీకి తీరని లోటును మిగిల్చింది అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news