Moviesభర్త మరణం..కృష్ణం రాజు భార్య సంచలన నిర్ణయం..కన్నీరు పెట్టుకున్న రెబల్ ఫ్యాన్స్..!?

భర్త మరణం..కృష్ణం రాజు భార్య సంచలన నిర్ణయం..కన్నీరు పెట్టుకున్న రెబల్ ఫ్యాన్స్..!?

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు కొన్ని వారాల ముందు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఊహించని పరిణామంతో సినీ ఇండస్ట్రీ షాక్ అయింది . శోకసంద్రంలో మునిగిపోయింది . కాగా ఆ టైంలో కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు . మరీ ముఖ్యంగా ప్రభాస్ సైతం పెదనాన్న లేరు అన్న బాధను తట్టుకోలేక కృంగిపోయి మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు మీడియాలో వైరల్ గా మారడం మనం చూసాం.

 

కాగా ఇప్పుడిప్పుడే పెదనాన్న మరణ వార్తలను జీర్ణించుకుంటున్న ప్రభాస్ షూటింగ్ స్టార్ట్ చేసి అభిమానులను ఉత్సాహపరచడానికి సిద్ధపడ్డాడు . కాగా ఇప్పటికీ శ్యామలాదేవి భర్త బ్రతికున్నాడు నాతోనే ఉన్నాడు అంటూ ఆయన ప్రేమగా చూసుకునే కుక్కను దగ్గరగా తీసుకొని .. ఆయన తన పక్కనే ఉన్నాడు అనుకుని బ్రతికేస్తుంది. కాగా ఈ క్రమంలోనే శ్యామలాదేవి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .తన ఆస్తి పై పూర్తి అధికారాలు ప్రభాస్ కి వచ్చేలా వీలునామ రాయించిందట.

అలాగే చెల్లెలు పెళ్లిలు పూర్తి బాధ్యతలు కూడా ప్రభాస్ నే చూసుకునేలా రాయించిందట. కూతుర్ల పెళ్లి బాధితులు మొత్తం కూడా ప్రభాస్ సే చూసేలా ఆమె డెసిషన్ తీసుకున్నారట. ఇకపై ఇంటికి రెబెల్ ఫ్యామిలీ పెద్దదిక్కు ప్రభాస్ అంటూ శ్యామలాదేవి తన వీలునామ లో రాయిచ్చారట. తనకి ఏది జరిగినా సరే తన ఆస్తి మొత్తం ప్రభాస్ కి చెందేలా ఆమె వీలునామ రాయిచ్చారట . దీంతో ఒక్కసారిగా కూతుర్లు సైతం షాక్ అయినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తీసుకున్న నిర్ణయం గుడ్ అంటూ జనాలు చెప్పుతున్నారు. ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news