Gossips'పైసా వసూల్' నష్టాలను రికవరీ చేయనున్న చరణ్?

‘పైసా వసూల్’ నష్టాలను రికవరీ చేయనున్న చరణ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీ గ ఉన్నారు.రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మొన్నటి వరకు బోయపాటి శీను తో చరణ్ సినిమా చేయనున్నారనే వార్తలు వినపడ్డాయి. లేటెస్ట్ గ బోయపాటిని పక్కన పెట్టి క్రిష్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట చరణ్. క్రిష్ హిందీ లో చేస్తున్న మణికర్ణికా షూటింగ్ జనవరి లో  పూర్తి చేసుకుని రామ్ చరణ్ తో సినిమా మొదలు పెడతారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.చరణ్ నెక్స్ట్ చిత్రానికి డైరెక్టర్ ఎవరైనా భవ్య క్రియేషన్స్ నిర్మాణంలోనే చేస్తారని వినికిడి.

భవ్య క్రియేషన్స్ నిర్మాణ సంస్థ శమంతకమణి, బాలయ్య తో చేసిన పైసా వసూల్ నష్టాలూ మిగిల్చాయి, దాంతో ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ తీవ్ర నష్టాలూ చవి చూశారట. ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా చేసి ఆ నష్టాలను భర్తీ చేయాలనే ఆలోచనలో ఉన్నారట భవ్యస్ ఆనంద్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news