Newsస్టూడెంట్స్ షాక్: ఇంజినీరింగ్ పరీక్షల్లో నారా లోకేష్ - బ్రాహ్మణిలపై ప్రశ్నలు

స్టూడెంట్స్ షాక్: ఇంజినీరింగ్ పరీక్షల్లో నారా లోకేష్ – బ్రాహ్మణిలపై ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ కాకినాడ JNTU ఇంజనీరింగ్ విద్యార్థులకు క్వశ్చన్ పేపర్లో చిత్రమైన ప్రశ్న కనిపించింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు మరియు టీడీపీ యువ నేత లోకేష్, కోడలు బ్రాహ్మణితో సహా హెరిటేజ్ ప్రస్తావన ఉండడం విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేసింది.

మొన్న సోమవారం జరిగిన జరనల్ ఎంట్రీకి సంబంధించి అడిగిన ఓ ప్రశ్నలో లోకేశ్ బ్యాంక్, బ్రాహ్మణి లిమిటెడ్, హెరిటేజ్ లిమిటెడ్ అంటూ ప్రశ్నలు కనిపించాయి. వేరే ఏ పేర్లు లేనట్లు చంద్రబాబు నాయుడి కుటుంబ పల్లవి అందుకోవడం ఏమిటని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రశ్నల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని కాకినాడ JNTU వీసీ చెప్పారు. ఇంకా వివరాలు కావాలంటే ఈ వీడియోను మీరే చూడండి.

https://youtu.be/vesq6smGxCo

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news