Moviesసంచలన నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ హీరోలు.. ఇకపై అందరు కూడా అలానే...

సంచలన నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ హీరోలు.. ఇకపై అందరు కూడా అలానే చేస్తారట.. కొంప ముంచేశారు పో..!!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలపై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ముఖ్యంగా బన్నీ – ప్రభాస్ – చరణ్ – తారక్ – మహేష్ బాబు అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకొని ఏ సినిమాను ఓకే చేసిన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యేలా చూస్తున్నారు .

అయితే ఇదే రూట్ ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు టైర్ 2 హీరోలు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో టైర్ 2 హీరోలు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకి ఆ రేంజ్ లో మార్కెట్ ఉంది అని చెప్పలేము కానీ ప్రజెంట్ ఇండస్ట్రీలో సిచువేషన్ మారిపోతుంది. ఎంత బడా హీరో సినిమా అయినా సరే సినిమా ఫ్లాప్ అయిపోతుంది . చిన్న సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.

ఆ కారణంగానే టైర్ 2 హీరోలు కూడా కొత్త రకమైన స్ట్రాటజీని ఫాలో అవుతున్నారట . ఇకపై ఏ సినిమా నైనా సరే పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. ఒకే దెబ్బకి ఐదు పిట్టలు అన్న సామెతను ఫాలో అయిపోతున్నారు . ఒక్కసారి సినిమాను తెరకెక్కిస్తే ఆ సినిమాను ఐదు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఇక ఐదు ఇండస్ట్రీలలో వాళ్ళ పేర్లు మారు మ్రోగి పోతాయి.. అని ధీమా వ్యక్తం చేస్తున్నారు . చూద్దాం మరి ఈ టైర్ 2 హీరోలు ఎంతవరకు సక్సెస్ అవుతారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news