Movies"ప్రభాస్ మమ్మల్ని మొసం చేశాడు".. సంచలన విషయాని బయటపెట్టిన కృష్ణంరాజు భార్య..!!

“ప్రభాస్ మమ్మల్ని మొసం చేశాడు”.. సంచలన విషయాని బయటపెట్టిన కృష్ణంరాజు భార్య..!!

కృష్ణంరాజు మరణించిన తర్వాత చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకుంటున్న్q శ్యామల దేవి గారు చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్లు తెలుస్తుంది . రీసెంట్గా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న కృష్ణం రాజు ఎలాంటి మంచి మంచి రోల్స్ లో నటించి మెప్పించాడు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

రెబెల్ హీరోగా తన స్థాయిని టాప్ పొజిషన్లో పెడుతూనే ప్రభాస్ ని సైతం అంతకు మించిన స్టాండర్డ్స్ దక్కించుకునేలా మాల్డప్ చేశారు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు అంటే దానికి మెయిన్ రీజన్ కృష్ణంరాజు అని చెప్పక తప్పదు . కాగా ఈ మధ్యకాలంలోనే ఆయన కొన్ని అనారోగ్య కారణాల చేత మరణించారు . అప్పటినుంచి శ్యామలాదేవి బయటకు రాలేదు .. కాని రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ మమ్మల్ని బాధపెట్టాడు అన్న కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది .

మనకు తెలిసిందే ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక.. ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవట్లేదు .. ఇదే విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ ప్రభాస్ కి పెళ్లి అవ్వాలి అని .. పిల్లలు పుట్టాలని .. ఆ పిల్లల్ని ఆడించాలి అని కృష్ణంరాజు ఎంతో ఆశపడ్డారని.. కానీ ప్రభాస్ మమ్మల్ని ఆ విషయంలో బాధపెట్టాడు అని ..చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అంటూ మాకు నమ్మకద్రోహం చేశాడు అని పరోక్షకంగా ప్రభాస్ పెళ్లిపై స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో సోషల్ మీడియాలో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news