Moviesఆ ఇండియన్ క్రికెటర్ తో సె** చేసిన చిరంజీవి హీరోయిన్.. ఇండస్ట్రీని...

ఆ ఇండియన్ క్రికెటర్ తో సె** చేసిన చిరంజీవి హీరోయిన్.. ఇండస్ట్రీని కుదిపేస్తున్న లెటేస్ట్ న్యూస్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాలీవుడ్ క్రిటిక్ ఉమర్ సైంధు ఎలా రెచ్చిపోయి హాట్ హాట్ ట్వీట్లు చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనకు అడ్డు అదుపు లేకుండా పోయింది . సెన్సార్ కట్ అస్సలు లేకుండా పోయింది . ఇష్టం వచ్చిన విధంగా స్టార్ సెలబ్రెటీలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కూడా పబ్లిక్ చేసేస్తున్నారు.

ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీస్ పై లేనిపోని నిందలు వేసిన ఉమర్ సైంధు.. తాజాగా నటి ఊర్వసి ఏఉతేకా పై చేసిన ట్విట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఊర్వశి రౌతేలా బాలీవుడ్ నటి అయినప్పటికీ టాలీవుడ్ లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన ఊర్వశి .. అప్పటినుంచి క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది .

రీసెంట్గా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయబోతుంది ఊర్వసి అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే ఉమర్ సైంధు ఆమెపై చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ” క్రికెటర్ రిషబ్ పంత్ తో ఊర్వశి రౌతేలా సెక్స్ చేసింది. వీళ్లిద్దరు వెర్సెస్ పలాజ్జో హోటల్లో కలుసుకొని సె**చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక వీళ్లిద్దరూ ప్రతిసారి ఆ హోటల్లోనే కలుసుకుంటారు. అలా సుఖ పెట్టినందుకు ఊర్వషి రౌటేలా కి రిషబ్ పంత్ భారీ విలువైన వస్తువులను బహుమతిగా ఇస్తుంటారు. ఇప్పుడు ఆయనకు అంత డబ్బులు రాకపోవడంతో..మ్యాటర్ ముగిసింది..ఆమె వేరే వాళ్లను పట్టుకున్నింది”..అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news