Moviesపూజా హెగ్డే నోట్లో మట్టికొట్టిన తెలుగు డైరెక్టర్..కొంప ముంచేసావు కదరా సామీ..!?

పూజా హెగ్డే నోట్లో మట్టికొట్టిన తెలుగు డైరెక్టర్..కొంప ముంచేసావు కదరా సామీ..!?

ఎస్ ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే నోట్లో మట్టి కొట్టాడు తెలుగు స్టార్ డైరెక్టర్ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. మనకు తెలిసిందే.. రీసెంట్గా లైగర్ సినిమాతో భారీ ఫ్లాప్ ను అందుకున్న పూరీ జగన్నాథ్ ..ఆ తర్వాత గాడ్ ఫాదర్ సినిమాలో ఓ క్యారెక్టర్ లో కనిపించి మెప్పించి జనాలు చేత శభాష్ అనిపించుకున్నాడు .

అంతేకాదు పూరి డైరెక్షన్ ను వదిలేసి సినిమాలోకి వస్తేనే మేలు అంటూ చాలామంది జనాలు చెప్పుకొచ్చారు. అయితే పూరి జగన్నాథ్ మాత్రం అందుకు ఇష్టపడడం లేదు. డైరెక్టర్గా తన లైఫ్ని కొనసాగించాలని డిసైడ్ అవుతున్నాడు. కాగా పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా ఆగిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . దానికి బిగ్గెస్ట్ రీజన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్ దేవరకొండ . లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత పూరితో జనగణమన తీయ్యడానికి విజయ్ ఇష్టపడట్లేదట. ఈ కారణంగానే పూరి జగన్నాథ్ జనగణమన ప్రాజెక్టును ఆపేసాడని త్వరలోనే తన కొడుకుతో భారీ సినిమాను తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తుంది.

అయితే జనగణమన ప్రాజెక్ట్ ఆపేసినందుకు పూరి హ్యాపీనే..ఆ సినిమాను వదులుకున్న విజయ్ దేవరకొండ హ్యాపీనే.. ఇద్దరు వేరువేరు ప్రాజెక్టులు బిజీ అయిపోతున్నారు. అయితే ఆ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయిన పూజ హెగ్డే మాత్రం ఐరెన్ లెగ్ అయిపోయింది. ఇప్పటికే ఆమె నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతున్నాయి అంటూ జనాలు బాధపడుతుంటే ..ఇప్పుడు ఆమె ఓకే చేసిన సినిమాలు కూడా ఆగిపోతున్నాయి .దీంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు. దీంతో పూరి జగన్నాథ్ పై బోలెడు ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే నోట్లో మట్టి కొట్టాడు డైరెక్టర్ అంటూ ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు లైగర్ సినిమా హిట్ అయి ఉంటే నీ వల్ల విజయ్-పూజ కెరియర్ ఇద్దరు బాగుపడేవారు..నీ తప్పుకు వాళ్ళు అనుభవిస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news