Moviesసరోగసి నిజమైతే..నయన్-విగ్నేశ్ జంటకు పడే శిక్ష ఇదే..చిప్ప కూడు కన్ఫామ్..?

సరోగసి నిజమైతే..నయన్-విగ్నేశ్ జంటకు పడే శిక్ష ఇదే..చిప్ప కూడు కన్ఫామ్..?

“దారిన పోయే దరిద్రాన్ని తలపై తెచ్చుకోవడం అంటే ఇదేగా” ప్రజెంట్ ఇదే సామెతను నయన్ విగ్నేష్ జంటకు ట్యాగ్ చేస్తూ కొందరు జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . జూన్ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్న ఈ జంట తమదైన స్టైల్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇంత అన్యోన్యంగా ఉన్నఈ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించిన విధంగా ఈ జంట పెళ్లయిన నాలుగు నెలలకే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి షాకింగ్ పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షాక్ అయ్యింది.


అయితే కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నయనతార విగ్నేష్ జంట సరోగసి ద్వారా బిడ్డలని కన్నట్లు తెలుస్తుంది. నిజానికి ఇండియాలో ఈ రూల్ బ్యాన్ చేశారు . అయితే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పిస్తే ఇలాంటి ప్రాసెస్ కు ప్రభుత్వం అనుమతించదు. మరి మెయిన్ గా విగ్నేష్ ఎందుకు సరోగసి ప్రాసెస్ ద్వారా పిల్లల్ని కన్నారు అనేది వాళ్లు వివరణ ఇచ్చుకోవాల్సింది. ఇదే విషయం తమిళనాడు ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది .

స్టార్ జంట అయిన మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ..ఎందుకు సరోగసి ప్రాసెస్ కు అప్రోచ్ అయ్యారు . అసలు మీరు గవర్నమెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నారా ..? ఇలాంటి ప్రశ్నలతోనే ప్రజెంట్ నయనతార విగ్నేష్ శివన్ అల్లాడిపోతున్నారు . అంతేకాదు నయనతార విగ్నేశ్ శివన్ ఇల్లీగల్ గా సరోగసి ప్రాసెస్ చేసి ఉంటే మాత్రం తమిళనాడు ప్రభుత్వ రూల్స్ ప్రకారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ .. ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అంటున్నారు. ఎటి పరిస్థితుల్లోనూ వాళ్లు ఈ శిక్ష అనుభవించాల్సిందే. స్టార్ సెలబ్రిటీస్ అయినా ఈ శిక్ష తగ్గించేందుకు కుదరదని ..అంతేకాదు వాళ్ళకి సాధారణ ఖైదీలకు పడే శిక్ష పడుతుందని ..సెలబ్రిటీస్ అంటూ వ్యత్యాసం చూపించమని తమిళనాడు ప్రభుత్వం చెప్తుంది. దీంతో నయనతార విగ్నేష్ కవల పిల్లల మ్యాటర్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news