Moviesవాట్..ఆ విషయం రష్మికకు ముందే తెలుసా..? అందుకే మాల్దీవులకు చెక్కేసిందా..? ఇదేం...

వాట్..ఆ విషయం రష్మికకు ముందే తెలుసా..? అందుకే మాల్దీవులకు చెక్కేసిందా..? ఇదేం ట్వీస్ట్ రా బాబు..!!

కన్నడ బ్యూటీ రష్మిక మందన రీసెంట్ గానే మాల్దీవులకు వెళ్లి పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసి ఏకంగా బికినీ ట్రీట్ తో అభిమానులను సంతృపరిచి.. మళ్లీ షూటింగ్ షెడ్యూల్లో పాల్గొనడానికి సిద్ధమైంది. ఛలో సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎవరు ఊహించిన స్థాయి అందుకుంది . ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుని సంచలన రికార్డు నెలకొల్పింది.

మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన సినిమా పుష్ప. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించి ఏకంగా అల్లు అర్జున్ కెరియర్ లోనే మర్చిపోలేని హిట్ ఇచ్చింది. కాగా రీసెంట్గా అనౌన్స్ చేసిన ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఈ సినిమా టోటల్ 7 అవార్డును అందుకొని సంచలనం సృష్టించింది. వివిధ భాగాల్లో అవార్డు దక్కించుకున్న పుష్ప.. హీరోయిన్ రోల్ లో మాత్రం అవార్డు దక్కించుకోలేకపోయింది .

ఈ కారణంగానే రష్మిక మందన ఫిలింఫేర్ జరుగుతున్న రోజుల్లో మాల్దీవులకు చ్క్కేసిన్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. మనకు తెలిసింది ఫిలింఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ హీరోయిన్ అవార్డ్ సాయి పల్లవి అందుకుంది . కాగా శ్రీవల్లి పాత్రలో రష్మిక చించేసినా కానీ సాయి పల్లవి రేంజ్ కి అందుకోలేకపోయింది . ఈ కారణంగానే రష్మిక ఇక్కడ ఉండడం ఇష్టం లేకనే మాల్దీవులకు వెళ్లిపోయిందంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే..సినిమా హిట్ అయ్యి..హీరోయిన్ ఫ్లాప్ అయ్యింది అంటూ జనాలు కామెంట్శ్ రష్మికను హర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news