Moviesబిగ్ షాకింగ్: పబ్లిక్ గానే హీరోకు వార్నింగ్ ఇచ్చిన కలర్స్ స్వాతి..రఫాడించేసిందిగా..!!

బిగ్ షాకింగ్: పబ్లిక్ గానే హీరోకు వార్నింగ్ ఇచ్చిన కలర్స్ స్వాతి..రఫాడించేసిందిగా..!!

స్వాతి ఈ పేరుకు కొత్త పరిచయాల అవసరం లేదు. నార్మల్ స్వాతి అంటే ఎవరు గుర్తుపట్టలేకపోవచ్చు ..అదే కలర్ స్వాతి అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా తన చేసిన మొదటి షో తో పాపులర్ ఆ షో పేరునే ఒరిగినల్ నేమ్ గా మార్చేసుకుంది. ఈ బ్యూటీ చూడడానికి కుందనపు బొమ్మలా ఉంటుంది. స్వాతి సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్లు హీరోయిన్గా తన లక్ ని పరీక్షించుకుంది .

అయితే పెరుగుతున్న కాంపిటీషన్ కి స్వాతి అందాలు ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే స్వాతి తన ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది.సినీ ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నా కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది కలర్స్ స్వాతి. ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో వైరల్ అవుతున్నాయి . దానికి ప్రధాన కారణం ఆమె ఓ స్టార్ హీరోని కోప్పడటమే.

ఎస్ టాలీవుడ్ స్టార్ హీరో నవీన్ చంద్ర ను అందరి ముందే కలర్స్ స్వాతి అరిచేసిందట. ఈ విషయం స్వయానా ఆమె చెప్పుకొచ్చింది. దానికి కారణం లేకపోనూలేదు. రీసెంట్గా నవీన్ చంద్ర నటించిన సినిమా అమ్ము. ఈ సినిమాను చూసిన జనాలు ఓ రేంజ్ లో పొగిడేశారు. అలాగే స్వాతీ కూడా పొగిడేసారు. కాగా కలర్స్ స్వాతీ నవీన్ చంద్ర తో త్రిపురా అనే సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకున్నింది. ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. కాగా ఇక ఈ సినిమా ఇంటర్వెల్ లో ఆయన వచ్చి నాతో మాట్లాడబోయాడు. కాని నేను చాలా సీరియస్ గా చెప్పాను నాతో మాట్లాడకు .. ఇక్కడి నుంచి వెళ్లిపో’ అని అన్నాను అని స్వాతిఅన్నారు. నవీన్ చంద్ర ఏదైనా పాత్ర చేస్తే.. అంతలా ఇన్ వాల్వ్ అయ్యి చేస్తారంటూ కితాబిచ్చింది స్వాతి. ప్రస్తుతం నవీన్ చంద్ర- స్వాతీ “మంత్ ఆఫ్ మధు “అనే సినిమా లో నటించబోతున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news