Moviesఅన్ని నీతులు చెప్పే సాయి పల్లవి కూడా ... ఆ స్టార్...

అన్ని నీతులు చెప్పే సాయి పల్లవి కూడా … ఆ స్టార్ డైరెక్టర్ కు కమిట్మెంట్ ఇచ్చే స్టార్ హీరోయిన్ గా మారిందా..?

సినిమా ఇండస్ట్రీలో పద్ధతి గల హీరోయిన్ ఎవరు అంటే కళ్ళు మూసుకొని అందరూ టక్కున చెప్పే పేరు సాయి పల్లవి . నీతికి – నిజాయితీకి – నమ్మకానికి మరో మారుపేరు సాయి పల్లవి అంటూ చాలామంది ఆమెకు ట్యాగ్ లైన్స్ కూడా ఇచ్చారు. సుకుమారైతే ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ఆమెకు ఓ బిరుదు ఇచ్చేశారు . అలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ సాయి పల్లవి . కాగా సాయి పల్లవి బోల్డ్ సీన్స్ లో నటించదు . రొమాంటిక్ సీన్స్ చేయదు. వల్గర్ డైలాగ్స్ తన నోటితో చెప్పదు . కంటెంట్ ఉన్న పాత్రలోనే నటిస్తుంది .

ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. అయితే తాను నిర్ణయం తీసుకుంటే దేవుడు చెప్పిన వినని సాయి పల్లవి .. ఓ డైరెక్టర్ కి కమిట్మెంట్ ఇచ్చి మరి సినిమాలో నటించి స్టార్ హీరోయిన్గా మారింది అన్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆయన మరెవరో కాదు శేఖర్ కమ్ముల . ఈయన దర్శకత్వంలో అమ్మడు రెండు సినిమాల్లో నటించింది. రెండు కూడా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్లే . నిజానికి మూడో సినిమా కూడా వీళ్ళ కాంబోలో రావాల్సింది.

జస్ట్ మిస్ అయిపోయింది. ఫిదా సినిమాతో తెలుగు తెరకు అమ్మడు పరిచయం చేశాడు శేఖర్ కమ్ముల . ఆ తర్వాత లవ్ స్టోరీ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో పడేలా చేశాడు శేఖర్ . అయితే శేఖర్ కమ్ముల ఫిదా సినిమాకు కమిట్ అయ్యే ముందే సాయి పల్లవి దగ్గర కమిట్మెంట్ తీసుకున్నారట . “నేను ఎప్పుడు అడిగినా సరే నువ్వు డేట్స్ అడ్జస్ట్ చేయాలి..ఈ సినిమా తరువాత నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోతావు.. నా సినిమాను యాక్సెప్ట్ చేయాలి అంటూ సరదాగా ఆమెతో ఫన్నీ అగ్రిమెంట్ లాగా మాట తీసుకున్నారట”.

అయితే సాయి పల్లవి కూడా అంతే సరదాగా శేఖర్ కమ్ములకు మాట ఇచ్చిందట . అందుకే లవ్ స్టోరీ సినిమా టైంలోనూ ఆమె డేట్స్ అడ్జస్ట్ చేసి మరి బిజీగా ఉన్న ఆయన కోసం ఇచ్చింది. ఆ తర్వాత ధనుష్ తో తెరకెక్కించే సినిమాలో శేఖర్ కమ్ముల.. హీరోయిన్గా సాయి పల్లవి ని అనుకున్నారు. కానీ బ్యాక్ టు బ్యాక్ హీరోయిన్ తోనే సినిమాలను తెరకెక్కిస్తే బోర్ కొట్టేస్తుంది అన్న భయంతో సాయి పల్లవిని ఈ సినిమా నుంచి తప్పించాడు అన్న వార్తలు ఎక్కువగా విన్నాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news