Newsమొదట మెగాస్టార్..ఆ తరువాతనే అల్లు అర్జున్.. మళ్లీ మొదలైన మెగా-అల్లు లొల్లి..!

మొదట మెగాస్టార్..ఆ తరువాతనే అల్లు అర్జున్.. మళ్లీ మొదలైన మెగా-అల్లు లొల్లి..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మెగా వ్స్ అల్లు ఫాన్స్ మధ్య వార్ ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనం చూస్తున్నాం . వాళ్ళు బాగానే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం కొన్ని విషయాలు కారణంగా తీవ్రంగా హర్ట్ అయిపోతున్నారు. మెగా ఇంట లావణ్య – వరుణ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగితే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి అటెండ్ అవ్వలేదు. అదే విధంగా అల్లు అర్జున్ ఇంట్లో లావణ్య వరుణ్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగితే రామ్ చరణ్ అటెండ్ అవ్వలేదు .

దీంతో మెగా వ్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ ఓ రేంజ్ లో జరిగింది . ఇలాంటి క్రమంలోనే తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసిఆర్ కూతురు కల్వకుంట కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు కూడా సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతున్నారు. రీసెంట్గా కవిత తన అభిమానులతో ముచ్చటించింది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ “చిరంజీవి గురించి ఓ మాట చెప్పరా..?”.. అనగానే “డై హార్ట్ ఫ్యాన్ అంతకన్నా ఏం చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చింది. మీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడగ్గానే “మొదట చిరంజీవి ఆ తర్వాత అల్లు అర్జున్” అంటూ చెప్పుకొచ్చింది . దీనితో కొందరు కావాలని ఫస్ట్ చిరంజీవి ఆ తర్వాతే అల్లు అర్జున్ అంటూ మెగా ఫాన్స్ కు మండిస్తున్నారు . దీంతో కల్వకుంట కవిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news