Moviesఆ బడా ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన ప్రియమణి..లాస్ట్ లో పెంట పెంట...

ఆ బడా ఇంటికి కోడలుగా వెళ్లాల్సిన ప్రియమణి..లాస్ట్ లో పెంట పెంట చేసింది ఎవరు..?

ప్రియమణి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మ స్పెషల్ క్రేజీ రోల్స్ చేసి కూడా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని దక్కించుకునింది . కాగ ప్రియమణి కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయింది. దానికి కారణం ఆమె పర్సనల్గా తీసుకున్న ఓ రాంగ్ స్టెప్పే. ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకుంది . అయితే ఆయనకు ఇదివరకే పెళ్లయిందని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి.

అయినా అలాంటివి ఏమి పట్టించుకోని ప్రియమణి హ్యాపీగా ఆయనతో ముందుకు వెళుతుంది . అయితే ప్రియమణి కూడా గతంలో ఇద్దరు హీరోలతో లవ్ ట్రాక్ నడిపింది అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఉన్న జగపతిబాబు ప్రియమణి తెరపై రొమాన్స్ చూస్తే ఎవరికైనా అనుమానాలు రాక మానదు. నిజంగానే యాక్టింగ్ గా లేకపోతే అంతకుమించా.. అన్న రేంజ్లో పర్ఫార్మ్ చేశారు.

పెళ్లయిన కొత్తలో సినిమాలో వీళ్ళ నుచూస్తే జనాలు షాక్ అయిపోవడం కన్ఫామ్ . అయితే ఆ తర్వాత ఆయనతో బ్రేకప్ చెప్పేసుకున్న ప్రియమణి .. టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు సంపాదించుకున్న తరుణ్ తో సైతం ఎఫైర్ నడిపినట్లు వార్తలు వినిపించాయి . నవవసంతం సినిమాతో వీళ్ళ బంధం స్టార్ట్ అయిందని .. అయితే తరుణ్ వాళ్ళ అమ్మగారు కూడా ప్రియమణి ని ఇంటి కోడలుగా చేసుకోవాలని భావించిందట . కానీ ప్రియమణికి తరుణ్ పై అలాంటి ఒపీనియన్ లేదు అని .. చెప్పి ఆఫర్ చేసిందట . కానీ క్లోజ్ గా మూవ్ అయింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇలా ఇద్దరు హీరోలతో లవ్ ట్రాక్ నడిపి నడిపనట్లు హద్దులు మీరి తన పేరుని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్కి గురిచేసుకుంది ప్రియమణి. ఫైనల్లీ ముస్తఫా పెళ్లి చేసుకొని భర్త రోల్ లో సెటిల్ అయిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news