Moviesమళ్ళీ ప్రభాస్ కి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఈ రేంజ్ లో...

మళ్ళీ ప్రభాస్ కి కొత్త తలనొప్పి స్టార్ట్.. ఈ రేంజ్ లో తగులుకున్నారు ఏంట్రా బాబు..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని ఆకు పై చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రతిదీ పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కేలా చూసుకుంటున్న ప్రభాస్.. రీసెంట్ గానే ఆది పురుష్ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . సినిమాపై నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్న సరే కలెక్షన్స్ పరంగా ఎక్కడ తగ్గేదెలే అన్న రేంజ్ లో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. మనం చూసుకున్నట్లయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పర్ఫెక్ట్ హిట్ అనేది ఇంకా అందుకొనే లేదు. అయితే ప్రభాస్ ఒక సినిమాలో నటించిన బ్యూటీని మరో సినిమాలో నటించకుండా మారుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే డార్లింగ్ – బాహుబలి వరకు హీరోయిన్ రిపీట్ చేస్తూనే వచ్చిన ప్రభాస్.. ఇప్పుడు ఎందుకో ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేసి మరో హీరోయిన్ తో మరోసారి రొమాన్స్ చేయను అంటున్నాడు.

సాహో నుండి కొత్త బ్యూటీస్ తో జోడి కట్టడానికి ఇష్టపడుతున్నారు . అందుకు పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ఉండడం ఒక కారణంగా భావించవచ్చు . అయితే సాహో సినిమాలో ప్రభాస్ – శ్రద్ధా కపూర్ తో రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే . ఏఅధే శ్యామ్ సినిమా విషయంలో పూజ హెగ్డే తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు . తాజాగా ఆది పురుష సినిమాలో కృతి సనన్ తో నటించాడు .

కాగా ఇప్పుడు సెట్స్ పై ఉన్న సల్లార్ లో శృతిహాసన్ ..ప్రాజెక్టు కే లో దీపికా పదుకొనే ..మారుతి సినిమాలో మాళవిక మోహనన్.. నిధి అగర్వాల్ ..రిద్ది కుమార్ ఉన్నారు . వీళ్లలో ఇప్పటివరకు ప్రభాస్ ఎవరితోనూ స్క్రీన్ డబల్ టైం షేర్ చేసుకోలేదు . ఈ క్రమంలోనే త్వరలోనే తెరకెక్కబోతున్న ప్రభాస్ సినిమాలో ఏ హీరోయిన్ కి ఛాన్స్ ఇస్తాడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది . దీంతో ఏ హీరోయిన్ తో జతకడితే బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మళ్ళీ ప్రభాస్ ఖాతాలో పడతాది అనేది పెద్ద తలనొప్పిగా మారిపోయింది . చూడాలి మరి ప్రభాస్ ఏం చేస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news