Moviesకృష్ణంరాజు చనిపోయిన ఇన్నాళ్లకు అలాంటి పని చేయబోతున్న శ్యామలా దేవి..? రెబల్...

కృష్ణంరాజు చనిపోయిన ఇన్నాళ్లకు అలాంటి పని చేయబోతున్న శ్యామలా దేవి..? రెబల్ ఫ్యాన్స్ షాక్..!!

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న కృష్ణంరాజు గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన .. ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో తన ప్రతిభతో హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన వారసత్వంగా కొనసాగిస్తూనే ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు.

కాగా రీసెంట్ గానే కృష్ణంరాజు అనారోగ్య కారణంగా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణించిన ఇన్నాళ్ళకి ఆయన భార్య శ్యామలాదేవి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . మొదటినుంచి శ్యామలాదేవి చాలా యాక్టివ్ గా ఉంటారు . కృష్ణంరాజు బ్రతికున్న టైంలో కూడా ఇంటి వ్యవహారాలు ..బిజినెస్ వ్యవహారాలు ఎక్కువగా పట్టించుకుంటూ ఉండేవారు . అయితే కృష్ణంరాజు చనిపోయాక ఫ్యామిలీ అల్లకల్లోలంగా మారిపోయింది.

ఇదే టైంలో ఫ్యామిలీకి దగ్గర పొలిటీషియన్..రెబల్ కుటుంబాని ముక్కలు చేయాలను చూశాడు. ఈ క్రమంలో స్వయంగా రంగంలోకి దిగింది శ్యామలాదేవి అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఉన్న ఆస్తిని పంపకం చేసేసి బిడ్డలకి ..కూతుళ్ళకి.. కొడుకులకి సమాన వాట ఇచ్చి రెస్ట్ తీసుకోవాలనుకుంటుందట. ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళది అంటూ పెళ్లి చేసి పంపించాలని చూస్తుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఒకవేళ నిజంగా ఇది నిజమైతే మాత్రం త్వరలోనే రెబెల్ ఫ్యామిలీలో పెళ్లి భాజ మొగనుంది అన్నది మాత్రం సత్యం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news