Moviesసమంత ఎప్పుడు ముంబై వెళ్లిన అక్కడికి వెళ్లాల్సిందేనా..? అతన్ని హగ్ చేసుకోవాల్సిందేనా..?

సమంత ఎప్పుడు ముంబై వెళ్లిన అక్కడికి వెళ్లాల్సిందేనా..? అతన్ని హగ్ చేసుకోవాల్సిందేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత పేరు ప్రతిరోజు ఏదో ఒక విషయం కారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంత ఏ రేంజ్ లో తన పాత జ్ఞాపకాలను తవ్వుకుంటూ సినిమాకి ప్రమోషన్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె రీసెంట్ గా నటించిన సినిమా శాకుంతలం. ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా .

ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత రీసెంట్గా ముంబైలో శాకుంతలం మీట్ ఏర్పాటు చేసింది . ఇందుకోసం ముందు నుంచి సర్వం సిద్ధం చేసుకున్న టీం చాలా గ్రాండ్ గా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసింది. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా వైరల్ అయింది. సమంత ఎప్పుడు ముంబై వెళ్ళిన ఖచ్చితంగా ఆమె తన జాన్ జిగిడి దోస్త్ అయిన తాప్సీను కచ్చితంగా కలుస్తుందట . నిజానికి తాప్సికి సమంతకి పరిచయం లేదు . కానీ విడాకుల తర్వాత తాప్సి సమంతకి చాలా హెల్ప్ చేసిందని ..మనోధైర్యాన్ని ఇచ్చిందని .. అదేవిధంగా సమంత కూడా తాప్సి ప్రేమకు ఫిదా అయిపోయిందని ..అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.

సమంత ఎప్పుడు ముంబైకి వెళ్ళిన కచ్చితంగా ఆమెను మీట్ అయ్యే వస్తుంది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా సమంత కంపల్సరి మీట్ అవుతుందని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. ప్రజెంట్ వీళ్ళిద్దరు సిటాడెల్ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ హీరో సమంతను చాలా మిస్ అవుతున్నాడట. ఆ కారణంగానే ఎప్పుడు ముంబైకి వెళ్ళినా సరే అతగాడిని మీట్ అయ్యి..సమంత ఫ్రెండ్షిప్ కి ఎంత విలువ ఇస్తానో చూపిస్తుందని ..బాలీవుడ్ మీడియా రాస్కొస్తుంది. అంతేకాదు కలిసిన ప్రతిసారి ఈ జంట హగ్గు రెచ్చిపోతుంది అంటూ బాలీవుడ్ మీడియా చెప్పకు వస్తుంది.

ఏది ఏమైనా సరే విడాకుల తర్వాత సమంత ఈ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్న సరే ఏమాత్రం తగ్గకుండా తనదైన స్టైల్ లో దూసుకుపోవడం గ్రేట్ అనే చెప్పాలి. ఇక సోషల్ మీడియా అంటారా ఉన్నది లేనిది ఎప్పుడు మోగుతూనే ఉంటుందిగా.. అంటూ సమంత తన వద్ద తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొని అలాంటి విషయాలను లైట్గా తీసుకుంటుందట ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news