Moviesఇప్పుడు ముద్దులు..రేపు శోభనం నా..? ఛీ ఛీ ఇవేం పాడు పనులు...

ఇప్పుడు ముద్దులు..రేపు శోభనం నా..? ఛీ ఛీ ఇవేం పాడు పనులు రష్మీ..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . నిన్న మొన్నటి వరకు పద్ధతిగా మంచిగా సాగిన పలు షోస్ అన్ని ఈ మధ్యకాలంలో టిఆర్పి రేటింగ్స్ కోసం హద్దులు మీరుతున్నాయి అన్న కామెంట్లు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే బుల్లితెరపై శ్రీదేవి డ్రామా కంపెనీ ఎలాంటి క్రేజ్ ని సంపాదించుకుందో జబర్దస్త్ తర్వాత అలాంటి ఓ టిఆర్పి రేటింగ్ సంపాదించుకుని సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా టర్న్ అవుతుంది .

కాగా రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమో ఆధారంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో బుల్లితెర జంటలు రియల్ కపుల్స్ అటెండ్ అయ్యారు. ఇదే క్రమంలో రష్మీ , హైపర్ ఆది .. రియల్ జంటల మధ్య కొన్ని రొమాంటిక్ టాస్కులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ టిఆర్పిలను సంపాదించుకోవడానికి భీభత్సంగా ట్రై చేశారు . ఓ పేపర్ ని మధ్యలో పెడుతూ ఆ జంటలు ముద్దు పెట్టుకోవాల్సి ఉంటుంది . రొమాన్స్ చేయాల్సి ఉంటుంది . ఈ క్రమంలోనే మధ్య మధ్యలో ఫన్నీ ఫన్నీ పంచెస్ పేలుస్తూ హైపర్ ఆది తన నోటికి పని చెప్పాడు.

అయితే ఇదంతా వాళ్ళకి బాగానే ఉన్నా.. చూసే జనాలకి మాత్రం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఈ షో ని ఫ్యామిలీలో నలుగురితో కలిసి చూడాలంటే ఇబ్బందికరంగా ఉందని ..మరి ముఖ్యంగా పిల్లలు ఇలాంటివి చూస్తే చెడిపోతారని జనాలు మండిపడుతున్నారు . అసలు అలాంటి షో కి పిలిస్తే ఈ సెలబ్రిటీస్ ఎలా వెళ్తారు అంటూ మండిపడుతున్నారు.

కొంచమైనా బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి.. మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి షో చేస్తున్నాం.. కానీ మన కోరికలు తీర్చుకోవడానికి ఇలాంటివి చేస్తున్నామా..? డబ్బుల కోసం ఇంతకైనా దిగజారుతారా..? అంటూ మండి పడుతున్నారు. ఈరోజు ముద్దులు పెట్టించుకున్న వీళ్ళు రేపు శోభనం దాకా వెళ్లిపోతారుఏమో..? అంటూ పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో వైరల్ అవుతుంది..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news