Moviesసినీ ఇండస్ట్రీలో మరో కొత్త జంట.. నైట్ అంతా కలిసి ఒకే...

సినీ ఇండస్ట్రీలో మరో కొత్త జంట.. నైట్ అంతా కలిసి ఒకే గదిలో ఉంటూ.. ఏం చేసారో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో లవ్వులు,, డేటింగ్లు ..పెళ్లిళ్లు.. విడాకులు చాలా కామన్ . అయితే ప్రేమించిన ప్రతి జంట పెళ్లి చేసుకోవాలన్న రూల్ సినిమా ఇండస్ట్రీలో జనాలు పెట్టుకోలేదు . అందుకే మోజు తీరేవరకు తిరగడం ఆ తర్వాత నీకు నాకు సెట్ అవ్వలేదు కటిఫ్ అంటూ పోస్ట్ పెట్టి చేతులు దులుపుకునేస్తారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఎక్కువగా నడుస్తుంది . అయితే రీసెంట్ గా మరో బాలీవుడ్ కొత్తజంట అభిమానులకి స్వీట్ షాక్ ఇచ్చారు.

స్టార్ వారసురాలతో యంగ్ హీరో కార్తీ చట్టపట్టలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఈ జంట ఓ రేంజ్ లో సందడి చేస్తుంది , యువహీరో కార్తి ఆర్యన్.. స్టార్ వారసురాలు రాకేష్ రోషన్ ఫ్యామిలీకి చెందిన యంగ్ స్టార్ సెమీనా రోషన్ కలిసి తిరుగుతున్న ఫొటోస్ ఇప్పటికే మనం సోషల్ మీడియాలో చూసాం . వారిమధ్య ఉన్నది మొదటి స్నేహం అని అంతా అనుకున్నారు కానీ వాళ్ళ బిహేవ్ చేసే పద్ధతి చూస్తే అది ప్రేమ అని అందరికీ అర్థం అయిపోయింది .

ముంబై వీధుల్లో ఈ జంట ఎలా రోమింగ్ చేశారో అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్గా జరిగిన దివాళి సెలబ్రేషన్స్ లో కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తల కన్నా ఎక్కువగా ఫోజులిచ్చి హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు . అంతేకాదు ఆ రోజు నైట్ అంతా ఇద్దరు కలిసే ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . ఒక అమ్మాయి అబ్బాయి నైట్ అంతా కలిసి ఒకే ఇంట్లో ఉన్నారంటే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే కదా ..అంటూ బాలీవుడ్ జనాలకు గుసగుసలాడుతున్నారు .

అయితే ఈమె కూడా అలియా భట్ లాగే తొందరపడి ఓ కోయిల ముందే కూయబోతుంది అంటూ జనాలు చెవులు కోరుకొంటున్నారు, అయితే ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువగా నడుస్తుంది. ఏది ఏమైనా సరే ఫారన్ కల్చర్ పేరుతో నేటి యువతీ యువకులు చేస్తున్న తప్పు సరిదిద్దుకోలేనిది అంటున్నారు సినీ పెద్దలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news