Moviesమూడేళ్ల తరువాత అలా చేస్తున్న ప్రియాంక.. అభిమానులు షాక్..!!

మూడేళ్ల తరువాత అలా చేస్తున్న ప్రియాంక.. అభిమానులు షాక్..!!

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ..గురించి కొత్తగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రియాంక ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. హ్యూజ్ ఫాలోయింగ్ సంపాదించుకుని మెల్ల మెల్లగా గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది . కాగా ప్రజెంట్ హాలీవుడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ట్రెండీ వేర్ ఫోటోషూట్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంది .

రీసెంట్గా దివాళి సెలబ్రేషన్స్ ఫొటోస్ షేర్ చేసుకున్న ప్రియాంక ..మూడేళ్ల తర్వాత నా ఇంటికి వస్తున్నాను అంటూ ఓ పోస్ట్ పెట్టింది . దీంతో ఈ పోస్ట్ సెకండ్స్ లోనే వైరల్ గా మారింది. మనకు తెలిసిందే గతం కొంతకాలంగా ప్రియాంక చోప్రా అమెరికాలోనే ఉంటుంది . అయితే రీసెంట్గా తాను ఇండియాకు తిరిగి వస్తున్నట్లు చెబుతూ హ్యాపీగా ఫీల్ అయింది . ఇదే విషయాన్ని ఇన్ స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ప్రియాంక చోప్రా తన బోర్డింగ్ పాస్ ఫోటోను షేర్ చేస్తూ “ఫైనల్లి గోయింగ్ టు హోమ్.. ఆఫ్టర్ త్రీ ఇయర్స్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది . దీంతో ప్రియాంక బాలీవుడ్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . అయితే జనవరిలో సరోగసి ప్రాసెస్ ద్వారా తెల్లి అయిన ప్రియాంక చోప్రా మొదటిసారి ఇండియాకు కుమార్తె మల్టీ మేరీ చోప్రా జోనస్ ను తీసుకొస్తుంది . దీంతో ఆమె ఫ్రెండ్స్ చాలా ఎక్సైట్ అవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news