Moviesఅక్కే మంచి సౌండ్ పార్టీని పట్టింది అనుకుంటే చెల్లి మరీ రెచ్చిపోయిందే.....

అక్కే మంచి సౌండ్ పార్టీని పట్టింది అనుకుంటే చెల్లి మరీ రెచ్చిపోయిందే.. ఖుషీ కపూర్ డేటింగ్ చేస్తుంది ఎవరితోనో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోక సుందరి గా పోపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి కూతుర్లు జాన్వీ కపూర్ ఖుషి కపూర్ బాగా అభిమానులకు దగ్గరయ్యారు . సోషల్ మీడియా ద్వారానే వీళ్ళు ఈ రేంజ్ పాపులారిటీ సంపాదించుకోవడం గమనార్హం. ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన కూడా వాళ్ళిద్దరూ ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేదు . కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకెళ్లిపోతున్నారు .

ఖుషి కపూర్, జాన్వీ కపూర్ కరణ్ జోహార్ షో కి అటెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ షోలో చాలా సరదా సరదాగా గడిపారు . ఇదే క్రమంలో అక్క జాన్వి కపూర్ తో డేటింగ్ చేస్తున్న విషయాన్ని పరోక్షకంగా కన్ఫామ్ చేసేసింది . అయితే అక్కే అనుకుంటే అక్కకు మించిపోయిన రేంజ్ లో చెల్లి కూడా బడా సౌండ్ పార్టీని పట్టింది అంటూ రీసెంట్ గా బాలీవుడ్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఖుషి కపూర్ కూడా బడా సౌండ్ పార్టీతో డేటింగ్ చేస్తుంది అన్న విషయం వైరల్ అవుతుంది.

ఖుషి కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా లో నటించిన వేదంగ్ రైనా తో ఆమె డేటింగ్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో హ్యూజ్ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే కరణ్ జోహార్ సైతం అదే విషయాన్ని ప్రశ్నిస్తాడు. అయితే ఖుషీ కపూర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఆన్సర్ ఇచ్చింది. ” ఓం శాంతి ఓం లో ..ఓం నేను మంచి స్నేహితులం అని చెప్పుకునే సన్నివేశం మీకు తెలుసా..???” అంటూ ఘాటుగా బదులిచ్చింది . ఖుషి మాటలు విని అందరు షాక్ అయిపోయారు . ప్రెసెంట్ ఇప్పుడు ఖుషి కపూర్ – వేదంగ్ రైన డేటింగ్ విషయం బాలీవుడ్ లో గట్టిగా ప్రచారం జరుగుతుంది . ఏమాటకామాటే ఇద్దరు కూడా మంచి సౌండ్ పార్ట్ లనే పట్టేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news