Newsబిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. ఒకరు కాదు ఇద్దరు...

బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురే.. ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్..!!

బిగ్బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ దశకు చేరుకునేసింది . మరో మూడు రోజుల్లో ఈ షో కి ఎండ్ కార్డ్ పడబోతుంది . దీనికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. కాగా ఎవరు ఊహించిన విధంగా ఈసారి బిగ్ బాస్ ఉల్టా పల్టా గా ముందుకు వెళ్ళింది . ఎప్పుడు ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు..? ఎప్పుడు ఏ కంటెస్టెంట్ హౌస్ లోకి తీసుకొస్తాడు..? అన్న విషయాలు అర్థం కాకుండా ..బిగ్బాస్ తనకి ఇష్టం వచ్చినట్లు తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

ఫైనల్ గా కూడా విన్నర్ ని కూడా తనకి ఇష్టమైన వాళ్ళని అనౌన్స్ చేయబోతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా శివాజీ రన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవబోతున్నారట . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాదు ఫైనల్ ఎపిసోడ్ కి టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు గెస్ట్ గా రాబోతున్నారట .

ఇప్పటివరకు మహేష్ బాబు బిగ్ బాస్ స్టేజ్ పై మెరిసిందే లేదు. కెరీర్ లో ఫస్ట్ టైం మహేష్ బాబు ఈ షో కి గెస్ట్ గా రాబోతున్నారు . అంతేకాదు శ్రీ లీల – మీనాక్షి చౌదరి కూడా గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సెట్స్ పై మెరవబోతున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఇద్దరు టాప్ హీరోలని ఒకే స్టేజిపై చూడడానికి వెయిట్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news