Movies"ఎవ్వడు ఏం పీకలేడు"..వైరల్ అవుతున్న రష్మిక మందన్నా కామెంట్స్..!!

“ఎవ్వడు ఏం పీకలేడు”..వైరల్ అవుతున్న రష్మిక మందన్నా కామెంట్స్..!!

రష్మిక మందన్న పేరుకు కన్నడ బ్యూటీనే అయిన తెలుగు ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి తన పేరుని పబ్లిసిటీ పాపులారిటీ చేసుకుంది. మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో అమ్మడు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకునింది . గీతాగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండకు జాన్ జిగిడి దోస్తుగా మారిపోయిన రష్మిక మందన్నా..రీసెంట్గా అనిమల్ సినిమాలో నటించింది .

డిసెంబర్ ఒకటిన ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఓ పాట సైతం రిలీజ్ అయి అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . అయితే రష్మిక కూసింత హద్దుల మీరి చూడాల్సి రావడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా.. చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి .

తాజాగా రష్మిక మందన్నా మాట్లాడుతూ ..”ప్రతి మనిషికి ఒక టైం వస్తుంది .. మనం తినే బియ్యపు మెతుకుపై మన పేరు రాసి ఉంటుంది ” అంటూ పెద్దలు చెప్పుకొస్తూ ఉంటారు “అలాగే మనం ఇండస్ట్రీలో నటించే సినిమాలపై మన పేరు రాసి ఉండాలి .. అప్పుడే అవకాశాలు మనకు దక్కుతాయి మంచి రోజులు వస్తాయని.. అందరూ చెప్తుంటే నేను నమ్మలేదు. ఇప్పుడు నేను నమ్ముతున్నాను ..నాకు మంచి రోజులు వచ్చాయి అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది”. అయితే కొందరు రష్మిక ఫ్యాన్స్ అది రష్మిక దమ్ము అని.. ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా ఆమెను ఎవ్వడు ఏమి పీకలేడు.. ఒక హీరోయిన్ కి ఉండాల్సిన కాన్ఫిడెంట్ అదే అంటూ పొగిడేస్తున్నారు . దీంతో రష్మిక పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news