Movies"అర్ధరాత్రి నా భార్య నిద్రపోయాక..తన చెల్లి నేను అలా చేసేవాళ్లం".. రాజ్...

“అర్ధరాత్రి నా భార్య నిద్రపోయాక..తన చెల్లి నేను అలా చేసేవాళ్లం”.. రాజ్ కుంద్ర సంచలన కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది కామన్ పీపుల్స్ స్టార్ సెలబ్రిటీస్ అంటే ఎటువంటి టెన్షన్స్ లేకుండా.. హాయిగా ..జాలీగా గడిపేస్తూ ఉంటారని… చిటికెస్తే సెకండ్స్ లోనే అన్ని పనులు అయిపోతూ ఉంటాయని అనుకుంటూ ఉంటారు అఫ్కోర్స్ కొందరు స్టార్స్ విషయాల్లో అలాగే ఉన్న మరికొందరు విషయాల్లో మాత్రం అదంతా కల్పితంలానే కనిపిస్తుంది . ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని సినిమాలు హిట్ పడిన.. స్టార్ సెలబ్రిటీ హోదా అందిన కొన్ని కొన్ని సార్లు టైం బాగోలేకపోతే బొక్క బోర్లా పడాల్సిందే .. అలా తన లైఫ్ లో తానే విలన్ గా మారాడు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రాజ్ కుంద్ర.

ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సోషల్ మీడియాలో పోర్న్ గ్రఫి కేసులో ఇరుక్కుని దారుణంగా బూతులు తిట్టించుకున్నారు అని అందరికీ తెలిసిందే . అయితే చాలాకాలం గా అజ్ఞాతంలో ఉంటున్న బాలీవుడ్ నిర్మాత రాజకుంద్ర కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. టెలివిజన్ రంగంలో టాప్ షో గా పేరు ఉన్న కపిల్ శర్మ కామెడీ షోకు గతంలో గెస్ట్ గా హాజరయ్యారు రాజ్ కుంద్ర. కేవలం ఆయన మాత్రమే కాదు.. తన భార్య శిల్పా శెట్టి మరదలు షమిత శెట్టితో కలిసి ఈ షోలో రాజకుంద్ర సందడి చేశారు .

ఈ క్రమంలోనే షోలో సరదా సరదాగా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేశారు . కాగా ఇదే క్రమంలో రాజకుంద్ర మాట్లాడుతూ.. ” పెళ్లయిన కొత్తలో శిల్పా శెట్టి ని అర్థం చేసుకోవడం వల్ల నాకు ఇలా కలిసి వచ్చిందని చెప్పుకొచ్చాడు . అంతే కాదు పెళ్లైన కొత్తల్లో ఆమె చాలా పద్ధతిగా ఉండేదని ..పార్టీలు నచ్చేవి కావు అని .. రాత్రి తొమ్మిది అవగానే నిద్రపోయేదని చెప్పుకొచ్చారు . అయితే అప్పుడప్పుడు తనకు పార్టీలకు వెళ్లాలి అనిపించినప్పుడు మాత్రం శిల్పా శెట్టి చెల్లెల్ని పిలిచేవాడని.. అడిగిన వెంటనే నో చెప్పకుండా తను నాకు తోడుగా వచ్చి నాకు పార్టీలో కంపెనీ ఇచ్చేది అని చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో రాజకుంద్ర చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం డబల్ మీనింగ్ డైలాగులతో బాగా ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్లు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news