Moviesఆ రోజు సెట్స్ లోనే గుక్క పట్టి ఏడ్చేసిన అనుష్క.. ఏం...

ఆ రోజు సెట్స్ లోనే గుక్క పట్టి ఏడ్చేసిన అనుష్క.. ఏం జరిగిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ..అనుష్కకి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎందుకంటే ఇండస్ట్రీలో ఆమె సినిమాలు చేసి చాలా ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ఎవరంటే టాప్ ఫైవ్ లో అనుష్క పేరు కచ్చితంగా వినిపిస్తుంది . అలాంటి ఓ క్రేజీ స్థానం సంపాదించుకున్న అనుష్క సినిమా షూట్ లో భాగంగా ఏడ్చేసిందట .

ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే అనుష్క చాలా సెన్సిటివ్ . ఎలాంటి బాధా కరమైన వార్తలు విన్న ఇట్ట ఏడ్చేస్తుంది.  అయితే వేదం సినిమా షూటింగ్లో భాగంగా బ్రోతల్ హౌస్ కి వెళ్లిన అనుష్క అక్కడ వాళ్ళ బాధలు తెలుసుకొని చాలా ఎమోషనల్ అయిందట . అంతేకాదు మనకి స్క్రీన్ పై ఎగిరిపోతే ఎంత బాగుంటుంది సాంగ్ చాలా సరదాగా అనిపిస్తుంది .

అయితే ఆ సాంగ్ తర్వాత ఆమె తెలుసుకున్న నిజాలు విని ఆమె చాలా ఎమోషనల్ అయిందట.  డబ్బు కోసం ఆడవాళ్లు ఇంత కష్టపడుతున్నారో .. ఇంత టార్చర్ భరిస్తున్నారా అంటూ చాలా ఎమోషనల్ గా అయ్యిందట . ఇదే విషయం తెలుసుకున్న  డైరెక్టర్ క్రిష్ సైతం ఎమోషనల్ అయ్యారట. ఆ తరువాత అనుష్క షూటింగ్ కి రాకుండా ఆమె ఇంట్లో రెస్ట్ తీసుకొని మరి మైండ్ సెట్ అయ్యాక షూట్ కంప్లీట్ చేసిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news