Moviesఅప్పుడు రష్మిక..ఇప్పుడు శృతి హాసన్..దొందు దొందే..!!

అప్పుడు రష్మిక..ఇప్పుడు శృతి హాసన్..దొందు దొందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అభిమానులు కొందరు నెటిజన్స్. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగేది మాత్రం ఇద్దరి హీరోయిన్స్ పైనే . వాళ్లే స్టార్ డాటర్ శృతిహాసన్ ..నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన. ఈ మధ్యకాలంలో వీళ్ళిద్దరి పేరులు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే .

కాగా రీసెంట్గా శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అయ్యాయి . టాలీవుడ్ నందమూరి బాలయ్య నటించిన వీర సింహారెడ్డి .. జనవరి 12వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది . ఆ సినిమా రిలీజ్ అయిన 24 గంటల లోపే మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా థియేటర్స్ లో రిలీజ్ అయి పాజిటివ్ హిట్ అందుకుంది .

ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శృతిహాసన్ నే. అయితే రెండు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా నటన పరంగా శృతిహాసన్ పెద్దగా మార్కులు తెచ్చుకోలేకపోయింది . కేవలం గ్లామర్ పరంగానే సెట్ అయినా శృతిహాసన్ నటనపరంగా జీరో మార్కులు వేయించుకుంది . ఈ క్రమంలోనే ఆమె పేరుతో పాటు రష్మిక మందన పేరు కూడా ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇప్పటివరకు మనం గమనించినట్లయితే రష్మిక మందన చేసిన ఏ సినిమాకూడా నటన పరంగా ఆమె మంచి మార్కులు వేయించుకోలేదు. కేవలం గ్లామరస్ పరంగానే నెట్టుకొచ్చింది అంటూ జనాలు మండిపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news