Moviesదిల్ రాజు సంక నాకిచ్చేసిన శంకర్.. కొంప ముంచేసాడురోయ్..!?

దిల్ రాజు సంక నాకిచ్చేసిన శంకర్.. కొంప ముంచేసాడురోయ్..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు చేసే హీరోలు ఎక్కువైపోయారు . మరీ ముఖ్యంగా బిగ్ డైరెక్టర్స్ అందరూ పాన్ ఇండియా పేరుతో నిర్మాతలను సంక నాకిచ్చేస్తున్నారు . అదే విషయం మరోసారి ప్రూవ్ అయింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆర్సి15. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మూడో షెడ్యూల్ కు రెడీ అవుతుంది.

కాగా ఈ సినిమాని భారీ వ్యాయంతో తెరకెక్కిస్తున్నాడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. మనకు తెలిసిందే శంకర్ తో సినిమా అంటే మాటలు కాదు ప్రతి సీన్ ను క్లీన్ గా క్లియర్ గా తీయాలి అనుకుంటారు. అంతేనా దానికోసం కోట్లు ఖర్చు చేస్తాడు కోట్లు ఖర్చు చేసిన సినిమా రిలీజ్ ప్రాఫిట్స్ తెస్తుందా అంటే ఆ నమ్మకాలు లేవు . గత సినిమాలు చూసుకుంటే శంకర్ ట్రాక్ రికార్డు ఎలా ఉందో మనకు అర్థం అయిపోతుంది.

కాగా ఈ క్రమంలోనే దిల్ రాజు శంకర్ పై ఫైర్ అయినట్లు ఓ న్యూస్ ఫైనల్ గా మారింది . ఆర్సి15లో రెండు నిమిషాల సీన్ కోసం ఏకంగా ఐదు కోట్లు ఖర్చు చేయించాడట శంకర్ . తీరా షూటింగ్ అయిపోయాక ఆ సీన్ బాగా రాలేదు మరోసారి షూట్ చేద్దామంటూ శంకర్ చెప్పారట . దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిన దిల్ రాజు ..ఫైవ్ క్రోస్ ఖర్చు పెట్టిచ్చి మళ్ళీ సీన్ అంటావ్ ఏంటి అంటూ మండిపడ్డారట . అంతేకాదు రామ్ చరణ్ సైతం శంకర్ పై అసహనంగా ఉన్నట్టు తెలుస్తుంది . అంతేకాదు RC15కి సంబంధించిన షూటింగ్లో ఏ ఒక్కరు కరెక్ట్ గా పని చేయట్లేదని ఈ క్రమంలోని హర్ట్ అయ్యాడని ఈ సినిమాను ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ నోట్లో మట్టి కొడుతున్నారని.. ఏది ఏమైనా సరే శంకర్ చేసిన చిన్న తప్పుకి దిల్ రాజు, రామ్ చరణ్ కెరియర్లు స్పాయిల్ అవుతున్నాయి అంటున్నారు జనాలు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news