Moviesగర్ల్ ఫ్రెండ్ అనుకుని కోడలితో కమిట్ అయిన స్టార్ డైరెక్టర్.. ఇండస్ట్రీ...

గర్ల్ ఫ్రెండ్ అనుకుని కోడలితో కమిట్ అయిన స్టార్ డైరెక్టర్.. ఇండస్ట్రీ షాక్..!!

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ ఈయన డైరెక్షన్లో సినిమా చేయాలి అని చెప్పి మన టాలీవుడ్ స్టార్ హీరోస్ ,స్టార్ హీరోయిన్స్ ఆత్రుత పడుతూ ఉంటారు. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్.. స్పెషల్ డైరెక్షన్ ని తనపై పడేలా చేసుకున్నాడు డైరెక్టర్ మణిరత్నం. ఈయన రీసెంట్ గా తెరకెక్కించిన సినిమా పోన్నియన్ సెల్వన్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జయం రవి, కార్తీక్, ఐశ్వర్యరాయ్ లాంటి భారీ స్టార్స్ నటిస్తున్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 30న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ న్యూస్ విన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతున్నారు. మణిరత్నం .. గర్ల్ ఫ్రెండ్ ని అనుకోని కోడలితో ఫిక్స్ అయ్యాడా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే ఈ సినిమా కథను మణిరత్నం ఎప్పుడో రాసి పెట్టుకున్నాడు. కానీ సరైన టీం దొరక్క టైం రాక తెరకెక్కించలేదు.

నిజానికి ఈ సినిమాని మొదట తెరకెక్కించాలి అనుకున్నది విక్రమ్ ప్లేస్ లో రజనీకాంత్, కార్తీక్ ప్లేస్ లో కమల్ హాసన్, ఐశ్వర్య ప్లేస్ లో నటి రేఖను అనుకున్నాడట. అయితే గతంలో ఈ ప్రాజెక్టు అనుకోని కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడంతో మళ్లీ ఇప్పుడు టైం రావడంతో తారాగాణాన్ని మార్చి మణిరత్నం తెరకెక్కించాడు. కచ్చితంగా ఈ సినిమా సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాస్తుందంటున్నారు సినీ విశ్లేషకులు.

అయితే కొందరు ట్రోలర్స్ మాత్రం అమితాబచ్చన్ గర్ల్ ఫ్రెండ్ తో సినిమా తెరకెక్కించాలని అనుకొని చివరికి ఆయన కోడలితో తెరకెక్కించావా మణిరత్నం అంటూ ట్రోల్ చేస్తున్నారు. మనకు తెలిసిందే గతంలో అమితాబచ్చన్ రేఖ ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ జంట పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పటికే రేఖా అమితాబచ్చన్ ఇష్టపడుతూనే ఉంది.. మరి చూడాలి ఈ సినిమా కోలీవుడ్ చరిత్రను ఎలా తిరగరాస్తుందో . జనాలు అయితే ఈ సినిమాను కోలీవుడ్ బాహుబలి అంటున్నారు చూద్దాం ..ఈ కోలీవుడ్ బాహుబలి ఏ రేంజ్ లో రికార్డులు కొల్లగొడుతుందదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news